తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »టీడీపీలో కలకలం…మంత్రికి వ్యతిరేకంగా బాబు ఇంటివద్ద నేతల ఆందోళన
తెలుగుదేశం పార్టీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …
Read More »పాక్ పత్రికలో పవన్ మాటలు…జనసేన సంచలనం
జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి పాకిస్థాన్ పత్రిక సంచలన వ్యాఖ్యలు చేసింది. యుద్ధం వస్తుందని బీజేపీ వాళ్లు తనకు రెండేండ్ల కిందటే చెప్పారనీ, దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చనీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో సంచలన వాఖ్యలు చేశారు అయితే, పవన్ వ్యాఖ్యలు పాక్ వెబ్సైట్లో ప్రచురితం అయ్యాయి. పాకిస్తాన్లోని ప్రముఖ మీడియా సంస్థ …
Read More »టీడీపీకి మరో షాక్.. ముఖ్యనేత వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీకి మరోషాక్ ఖాయమైంది. టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరబోతున్నారని సమచారం. టీడీపీ నుంచి నరసాపురం లోక్సభ సీట్ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. అయితే..ముందుగా హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట మార్చడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల తనపై జరిఇన ప్రచారానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. …
Read More »కేసీఆర్తో కలిసి పనిచేస్తాం…కాంగ్రెస్కు ఎమ్మెల్యేల గుడ్బై
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరబోతున్నామని వీరు ప్రకటించారు. నియోజకవర్గా అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరబోతున్నామో చెబుతూ రెండు పేజీల లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపర్చాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. …
Read More »దేశం లో ఏ నేత కూడా ఇన్ని యూ టర్న్ లు తీసుకోలేదు..!!
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ విశాఖలోని రైల్వే మైదానంలో సత్యమేవ జయతే పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశాఖను చూస్తే మనసు పులకరిస్తుంది. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేశాం..అంటూ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.సుమారు మోదీ 40సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేశారు.కేవలం రాష్ట్రంలో తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం కోసమే కొందరు ప్రయత్నాలు …
Read More »రియల్ హీరో అభినందన్ కు సింహపురి వాసుల జేజేలు…
పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగు పెట్టిన మరుక్షణం భారతావనిలో సంబరాలు అంబరాన్నంటాయి. అప్పటివరకు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఆనందమయంగా మారిపోయాయి. భారతీయులంతా అభినందన్ రాకతో ఆనందోత్సాహాల్లో తేలియాడారు. ఇక నెల్లూరులోనూ సంబరాలు మిన్నంటాయి. క్రాంతినగర్ యూత్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. నగరంలో ర్యాలీ చేపట్టారు. రియల్ హీరో అభినందన్ కు సింహపురి వాసులు జేజేలు పలికారు. …
Read More »ఒకేఒక్కడు ..అభినందనీయుడు…వెలుగులోకి వచ్చిన అసలు కధ..!!
భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు..? సినిమాను తలపించే సన్నివేశం ఇది..!! పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ …
Read More »జన్మదిన వేడుకలకు ఎంపీ బూర నరసయ్య గౌడ్ దూరం
మార్చి2వ తేదీన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపారు. పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. తన అభిమానులు, పార్టీ కార్యా కర్తలు తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, కేకులు కట్ చేయవద్దని ఆయన …
Read More »బాబు గురించి కిల్లి కృపారాణి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెకు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉండడానికి కారణం జగన్ అని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ …
Read More »