ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు తెలంగాణను కాపీ కొట్టేశారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా, ఆయన తన విధానాన్ని తనే మార్చేశారు. అది కూడా స్వల్పకాలంలోనే కావడం గమనార్హం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న రూ. …
Read More »కేసీఆర్ బర్త్డే గిఫ్ట్…మరో రెండు జిల్లాల ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా తమకు తీపికబురు వస్తోందని రెండు జిల్లాల నేతలు ఖుష్ అవుతున్నారు. స్వరాష్ట్ర ప్రదాత జన్మదినం నేపథ్యంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త …
Read More »హెలీకాప్టర్ గుర్తు..ఆరంభంలోనే కేఏ పాల్ కామెడీ
సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తాజాగా అదే రీతిలో స్పందించారు. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం తమకు హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ‘మాది పగిలిపోయే గ్లాస్ కాదు, తొక్కితొక్కి ఊడిపోయే సైకిల్ కాదు, తుప్పుపట్టిన ఫ్యాన్ కాదు.. మాది హెలికాఫ్టర్’ అని అన్నారు శనివారం సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల …
Read More »ఆ విషయంలో లోకేష్కు ధైర్యం చాలట్లేదా..?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ఆయన భయంతో చేసిందా లేక గౌరవంతో చేసిందా అనేది అర్థః కాకుండా ఉందంటున్నారు. ఇంతకీ లోకేష్ చేసిన ప్రకటన ఏంటంటే లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగడం గురించి. ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, తనకైతే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉందని…కానీ నిర్ణయం మాత్రం తన తండ్రిదేనన్నారు. …
Read More »బాబుకు సండ్ర రివర్స్ పంచ్ ఇవ్వనున్నారా..?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది . నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ఇంత వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోలేదు సండ్ర వెంకటవీరయ్య. బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాలక మండలి …
Read More »మోదీ మళ్లీ ప్రధాని కావాలి.. ములాయం సింగ్ యాదవ్
లోక్సభ సాక్షిగా ప్రధాని మోడీపై సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని అన్నారు . లోక్సభ చివరి రోజు సమావేశాల్లో మాట్లాడిన ములాయం.. మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంతపోగా ప్రశంసకు మోడీ చిరునవ్వులు చిందించారు.
Read More »చదువురాని మోడీతోనే సమస్యలు..బాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో – దేశ్ బచావో ధర్నాకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని …
Read More »పవన్ పోటీ చేసేది ఇక్కడినుంచే…అందుకే దరఖాస్తు
సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పవన్ టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.దీంతో జనసేన పార్టీ అధినేత …
Read More »నవరత్నాలను వరుసపెట్టి కాపీకొడుతున్న చంద్రబాబు.. అసలు విషయం ఏమిటంటే..?
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా కాపీ కొడుతున్నాడు.ఇప్పటికే పించన్లు, ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు తదితర కొన్ని హామీలను ఇప్పటికే కాపీ కొట్టి.. అసెంబ్లీలో ఆమోదించారు. ఇదిలావుండగా ఇక తాజాగా బాబు మరో పథకాన్ని జగన్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో నుంచి కాపీ కొట్టేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే.. …
Read More »తలసానికి రాజమండ్రిలో ఘన స్వాగతం..!!
మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీలోని రాజమండ్రిలో అపూర్వ స్వాగతం లభించింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్లారు.ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో అక్కడి యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. తలసానితో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు పోటీపడ్డారు. ఆ తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో పెళ్లి …
Read More »