తెలంగాణలోని ఉద్యోగార్థులకు గొప్ప తీపికబురు. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ సంస్థ హైదరాబాద్లో కొత్తగా 40,000 నియామకాలు జరపనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ లోనే తన అతిపెద్ద కేంద్రమైన హైదరాబాద్ లో ఉద్యోగుల సంఖ్యను సుమారుగా 80,000కి పెంచాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఏదంటే…ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్. డెలాయిట్కి ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ప్రపంచ …
Read More »కేటీఆర్ సృష్టించిన ట్రెండ్ ఎంత వైరల్ అవుతోందంటే..
కొందరు ట్రెండ్ను సృష్టిస్తారు. ఇంకొందరు ట్రెండ్ను ఫాలో అవుతారు. ఇలా ట్రెండ్ సృష్టికర్తల జాబితాలో మరోమారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. కేటీఆర్ కృషి ఫలితంగా ఏర్పాటైన లవ్ హైదరాబాద్ సింబల్ను ఇప్పుడు ఆయా కంపెనీలన్నీ ఫాలో అవుతన్నాయి. వివిధ పురపాలక సంస్థలు, కంపెనీలు ఇలా వివిధ రకాల వేదికలన్నీ ఇదేదోరణిలో ముందుకు సాగుతున్నాయి., అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో, …
Read More »టిక్టాక్ బ్యాన్…రాష్ట్రం సంచలన నిర్ణయం
ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని ఫోన్లకు అతుక్కుపోని వారిని వెతుక్కోవాల్సి వస్తోందనేది అతిశయోక్తి కాదేమో! ఈ ఒరవడిలో చోటుచేసుకుంటున్న అపశృతులు ఎన్నో. తాజాగా మొబైల్లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో …
Read More »బైసన్ పోలో సమస్య షరిష్కరించాలి..ఎంపీ జితేందర్ రెడ్డి
పెండింగ్ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇవాళ లోక్ సభలో ఎంపీ జితేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి బైసన్ పోలో స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ …
Read More »చంద్రబాబు రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా జగన్ కే ఓటు వేస్తాం..!!
మరో రెండు మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ వాతావరణం ఏర్పడింది.ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు.ఇక ఇదిలా ఉండగా మొన్నటిదాకా వేయి రూపాయల పించన్లు మాత్రమే చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేల రెండు వేల రూపాయలను చేసింది. అయితే ఈ హామీని జగన్ నవరత్నాలలో భాగంగా ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించాడు.తాజాగా వైసీపీ అధికారంలోకి రాగానే మూడు వేలు చేస్తామని …
Read More »వైఎస్ జగన్ గృహప్రవేశం వాయిదా..ఎందుకంటే..?
ఈ నెల 14వ తేదీన జరగనున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడింది. ఏపీలోని తాడేపల్లిలో వైఎస్ జగన్ నూతనంగా ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన జగన్ నూతన ఇంటిలోకి గృహప్రవేశం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి పార్టీ …
Read More »వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు..!!
తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈనెల 17న నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జనకు హాజరు కావాల్సిందిగా ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి కృష్ణయ్యను ఆహ్వానించారు.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …
Read More »వైసీపీలోకి చల్లపల్లి నరసింహారెడ్డి..!!
మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న౦దున ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న…రాయలసీమ బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న చల్లపల్లి నరసింహారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.ఈ మేరకు నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు పావులు కలుపుతున్నారు . కాగా మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో నరసింహారెడ్డి కి బలమైన క్యాడర్ ఉంది. …
Read More »ఈ నెల 17న అత్యంత ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..తలసాని
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో …
Read More »కేటీఆర్ తో భేటీ అయిన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్
కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఇవాళ బేగంపేట కేటీఆర్ కార్యలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ ప్రశంసించారు. అంతేకాకుండా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి .. టీఆరెస్ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. Ms Nicole …
Read More »