Home / KSR (page 110)

KSR

బాబు ప్ర‌చార‌పిచ్చి… ఆర్డ‌ర్‌తో ఆటోవాల‌ల మైండ్ బ్లాంక్‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న ప్ర‌చార యావ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ సొమ్మును ఖర్చు చేసి ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా…దాన్ని సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించుకోవ‌డం చంద్ర‌బాబు చేశారు. దీంతో అవాక్క‌వ‌డం ఆటోవాలాల వంతు అయింది. వివ‌రాల్లోకి వెళితే, ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఆటోలపై లైఫ్‌టాక్స్ ర‌ద్దు చేస్తూ …

Read More »

బ్రేకింగ్.. ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో …

Read More »

కేంద్ర బ‌డ్జెట్.. తెలంగాణ‌కు అన్యాయం..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినా బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదు. మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి కొత్త‌గా ఒక్క ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఆయా సంస్థలకు కేటాయించే నిధులు …

Read More »

కేసీఆర్ వ‌ల్ల తెలంగాణ రైతులు సృష్టించిన రికార్డు ఇది

తెలంగాణ రైతుల‌కు మాత్ర‌మే ద‌క్కిన అవ‌కాశం ఇది. ముఖ్య‌మంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేసిన కృషి ష‌లితంగా దేశ‌వ్యాప్తంగా మ‌రెవ్వ‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం దక్కింది. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు …

Read More »

అమెరికాలో విద్యార్థుల అవ‌స్థ‌లు…కేటీఆర్ ఏం చేశారంటే..

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం వెళ్లి అవ‌స్థ‌లు ప‌డుతున్న విద్యార్థుల అంశం అనేక‌మంది త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌చివేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయో తెలుసుకునేందుకు అనేక‌మంది త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాతో ఆయ‌న స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కుంటున్న …

Read More »

ప్రియాంక‌గాంధీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌విత‌

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిజామాబాద్‌లో బుధవారం ట్విట్టర్ సంస్థ నిర్వహించిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఆమె దేశవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి వచ్చిన ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యక్షంగా హాజరైన యువత, విద్యార్థులు, మహిళలు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సంద‌ర్భంగా ఆమె రాష్ట్రం నుంచి మొద‌లుకొని జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు స్పందించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో …

Read More »

కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌…కేఏ పాల్ కొత్త కామెడీ

ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌, కామెడీ కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మ‌రో చిత్ర‌మైన లాజిక్ తీశారు. రాష్ట్రంలో రాజ‌కీయాలు మొద‌లుకొని కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే భార‌త‌ర‌త్న‌పై సైతం ఆయ‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై కొత్త పాయింట్ లేవ‌నెత్తారు. ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి …

Read More »

బాబు ఢిల్లీ డ్రామా…గాలి తీసేసిన జేసీ

నాలుగు సంవత్స‌రాల పాటు కేంద్రంలోని బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉండి…త‌న‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో పొత్త‌కు బైబై చెప్పేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కొత్త స్కెచ్ వేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేయనున్నట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేయాలనే …

Read More »

ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ అవార్డు అందుకున్న ఎంపీ క‌విత‌

దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నిజామాబాద్ ఎంపీ క‌విత‌ అందుకున్నారు . ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల బహూకరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి ఎంపి కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన …

Read More »

బాబు ఇంటలిజెన్స్ సర్వే..వైసీపీకి ఎమ్మెల్యే 122 – ఎంపీ 21 సీట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సర్వేలు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపించిన లేటెస్ట్ సర్వే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ సర్వే ప్రకారం రానున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat