నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఫైర్ అయ్యారు.ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఓడిపోతేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ టీడీపీ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని .. ఫెడరల్ …
Read More »జగన్ టీఆర్ఎస్ నేతలను కలవడం నిజంగా ఏపీకీ శాపమా?
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్పై రకరకలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై సహజంగానే టీడీపీ విరుచుకుపడుతోంది. అయితే, ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇదే ఆ మెసేజ్. “జగన్ టీఆర్ఎస్ నేతలన కలవడం …
Read More »ఒంటేరు చూపు టీఆర్ఎస్ వైపు…కాంగ్రెస్కు షాక్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒకరు గుడ్ బై చెప్పడం ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. టీఆఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్పై రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒంటేరు టీఆర్ఎస్లో చేరబోతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్పై పోటీ చేసి ఓటమి …
Read More »వరికోల్ను…పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని అందరూ ఎందుకు అభినందిస్తున్నారంటే…
పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ పల్లెలు రాజకీయ చైతన్యంతో…రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో బరిలో దిగడం అనే ప్రక్రియ కంటే…ఏకగ్రీవంతో ముందుకు సాగి ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించుకునేందుకు ఆయా గ్రామాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి స్వగ్రామం వరికోల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వరికోల్ …
Read More »బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తెలిపారు .అయితే ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని …
Read More »సర్పంచి ఎన్నికలు..ఈ ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేకత ఏంటో తెలుసా
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకత సంతరించుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్గా కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ అత్త చెన్నాడి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పదిమంది వార్డుసభ్యులను ఆదివారం గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరెం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చెన్నాడి రాజ్యలక్ష్మితోపాటు మరో నలుగురు నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం రాజ్యలక్ష్మి మినహా …
Read More »హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు
హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు హెచ్ఐసీసీలో 16వ బయో ఏషియా సదస్సును నిర్వహించనున్నారు. బయో ఏషియా సదస్సును పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. జీవ సాంకేతిక, జీవశాస్త్ర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు లు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు 16వ బయో ఏషియా సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. …
Read More »పాపం లోకేష్…ఇలా కవర్ చేసుకుంటున్నాడు
జరిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో హైదరాబాద్లో భేటీ అయిన కీలకమైన ఫెడరల్ ప్రంట్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే.జగన్ నివాసమైన లోటస్పాండ్ వేదికగా, తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పక్షమైన వైసీపీ నాయకులతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. అయితే, ఈ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అంతా ఊహించినట్లుగానే, లోకేష్ మీడియాతో మాట్లాడకుండా…ట్విట్టర్లో తన స్పందన …
Read More »కశ్మీర్కు కేటీఆర్ను రమ్మని పిలిచింది ఎవరో తెలుసా?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ మరోమారు జాతీయ స్థాయిలో వార్తాంశంగా నిలిచారు. మంచి వాక్చాతుర్యం, జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు కలిగి ఉన్న కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో తెలిసిన సంగతే. అలా ఆయన చురుగ్గా స్పందించడం వల్ల జమ్ముకశ్మీర్ నుంచి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకంగా తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. Wow! Didn't realise even casual, friendly …
Read More »ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్సీల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటువేస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై అనర్హత వేటువేస్తూ బుధవారం మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ విడుదలచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డి, కొండా మురళి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, భూపతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచే …
Read More »