Home / KSR (page 119)

KSR

ముగిసిన ఢిల్లీ టూర్ ..హైద‌రాబాద్‌కు చేరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. 25వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ 28న పర్యటన ముగించారు. అంతకు ముందు డిసెంబర్ 23వ తేదీన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం 23న వైజాగ్ వెళ్లింది. అక్కడ శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల …

Read More »

సీఎం కేసీఆర్ మ‌రో యాగం..కార‌ణం ఇదే

ఇటీవ‌ల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకంటే ముందుగా ఆయన ‘రాజశ్యామల యాగం’ చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమ‌వుతున్నార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మ్రోగించి రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంత‌రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశ్యామల యాగం జరిపించిన  విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ …

Read More »

తెలుగుదొంగ‌ల పార్టీ…విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు నెరవేర్చాలంటూ పోరాటం చేస్తున్న వైసీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 27వ తేదీ గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట సభ నిర్వహించనుంది. డిసెంబర్ 26వ తేదీ బుధవారం వైసీపీ ఎంపీలు సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

మోడీతో కేసీఆర్ భేటీ వెనుక అస‌లు నిజం చెప్పిన ఎంపీ వినోద్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మావేశం అవ‌డంపై వివిధ పార్టీల నేతులు వివిధ‌ర కాల వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవ‌గాహ‌న లేకుండా కొందరు…ఉద్దేశ‌పూర్వ విమ‌ర్శ‌ల‌తో మ‌రికొంద‌రు విమ‌ర్వ‌లు చేస్తున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం …

Read More »

మాజీ ప్ర‌ధానిని ఘోరంగా అవ‌మానించిన మోడీ

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ తీరు మ‌రోమారు వివాదాస్ప‌దంగా మారింది. అసోంలో ప్రధాని నరేంద్రమోడీ అతిపెద్ద రైలురోడ్డు వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. బోగిబీల్ వంతెన అని పిలిచే నిర్మాణానికి రూ.5,900 కోట్లు వ్యయమయ్యాయి. అసోం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆ వంతెన నిర్మాణంపై అంతటా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం ఆవేదనతో ఉన్నారు. అందుకు కారణం ఉంది. ఆ వంతెనకు 1997లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన …

Read More »

గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచే కొత్త పెన్ష‌న్లు

తెలంగాణ ప్ర‌భుత్వం తీపిక‌బురు ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త వారికి, పెంచే ఆసరా పింఛన్లను 2019, ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు …

Read More »

ప్ర‌ధానితో కేసీఆర్ భేటీ..కీల‌క అంశాల‌పై విన‌తి

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు. * సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ * కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం * హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు …

Read More »

ఏపీ స‌ర్కారుపై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని …

Read More »

టీఆర్ఎస్ నేత‌ల‌కు ఈ ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్ద‌ట‌

సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, …

Read More »

మోడీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌బ‌డే ప్ర‌శ్న వేసి బీజేపీ కార్య‌క‌ర్త‌

బీజేపీ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియ‌జెప్పేందుకు…ఆ పార్టీ నాయ‌కులు ఎలా ఆలోచిస్తున్నారో స్ప‌ష్టం చేసేందుకు ఇదే తార్కాణం ఈ ఘ‌ట‌న‌. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకే షాకిచ్చేలా బీజేపీ నేత వ్య‌వ‌హ‌రించారు. పుదుచ్చేరికి చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ప్ర‌ధాని ఇరకాటంలో ప‌డ్డారు. అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోగలిగిగారు. బీజేపీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా ముచ్చటించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat