Home / KSR (page 121)

KSR

కేసీఆర్ మాట‌కే జై కొట్టిన లోక్ స‌త్తా జేపీ

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. అయితే గులాబీ ద‌ళ‌ప‌తి మాట‌కు లోక్‌స‌త్తా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే జ‌య‌ప్ర‌కాశ్ నారాయణ జైకొట్టారు. ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు …

Read More »

ఆంధ్రాలో కేసీఆర్‌కు భారీ స్వాగతం..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈరోజు మరోసారి రుజువు అయింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ లోని విశాఖపట్నం శారదా పీఠాన్ని సందర్శించనున్న క్రమంలో పీఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రం …

Read More »

తాత‌కు త‌గ్గ మ‌నుమ‌డు…హిమాన్షు కీల‌క నిర్ణ‌యం

తాత‌కు త‌గ్గ మ‌న‌మడు….తండ్రి గొప్ప మ‌న‌సుకు త‌గిన వార‌సుడు అనే పేరును తెలంగాణ  సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. త‌ద్వారా చిన్న వ‌య‌సులోనే పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …

Read More »

కాంగ్రెస్ ఖ‌ల్లాస్‌..టీఆర్ఎస్‌లో ఎల్పీ విలీనం

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ …

Read More »

ఎంపీ క‌విత కొత్త టార్గెట్‌..కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌రం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. గురి చూసి ల‌క్ష్యాన్ని టార్గెట్ చేసి విజ‌యం సాధించ‌డంలో త‌న ముద్ర‌ను చాటుకున్న ఎంపీ క‌విత చేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల‌ను షేక్ చేస్తోంద‌ని అంటున్నారు. ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్‌కు …

Read More »

హెచ్ఐవీ టెస్టుల త‌ర్వాత న‌గ్న నృత్యాలు..డాక్ట‌ర్ల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు

హైద‌రాబాద్ శివారులోని ఓ రిసార్టులో డాక్ట‌ర్లు చేసిన చ‌ర్య సంచ‌ల‌నంగా మారింది. హుక్కా పీలుస్తూ మధ్యం సేవిస్తూ.. మహిళలు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తూ సాగే రేవ్ పార్టీ నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఈ సంద‌ర్భంగా జుగుప్సాక‌రంగా వ్య‌వ‌హ‌రించారు.  డాక్ట‌ర్లు రేవ్ పార్టీ నిర్వ‌హించ‌డ‌మే కాకుండా….అందులో పాల్గొనే యువ‌తుల‌కు ముందుగానే ఎయిడ్స్ టెస్ట్ చేయించ‌డం సంచ‌ల‌నంగా మారి వార్త‌ల్లోకి ఎక్కింది. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం సెలబ్రిటీ రిసార్టులో రేవ్ పార్టీ నిర్వంచారు. …

Read More »

బాబుకు షాక్‌…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…టీఆర్ఎస్‌లో చేరిక‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన త‌ర‌హాలో కేవ‌లం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మైపోయింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన టీడీపీకి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయ‌నున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ ప‌రిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన …

Read More »

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి గ్లాసు గుర్తు..!!

ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది.భారతదేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 29 పార్టీలకు ఈసీ వివిధ గుర్తులను కేటాయించింది.ఈ క్రమంలోనే .. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద …

Read More »

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా …

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ తేది ఖరారు…!!

ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా….బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat