యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన గోప్పమనస్సును చాటుకున్నారు.కేరళ రాష్ట్రానికి తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కేరళ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేరళ రాష్ట్రానికి అండగా పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయంగా ప్రకటించగా..తాజాగా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. …
Read More »జనసేనలో చేరిన ప్రముఖ మీడియా సంస్థ అధిపతి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఓ మీడియా సంస్థ అధిపతి జైకొట్టారు. కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆంధ్రప్రభ పేరుతో దినపత్రికను నడుపుతున్న ముత్తా గోపాలకృష్ణ తన కుమారుడు గౌతమ్తో కలిసి జనసేనలో చేరారు. మాదాపూర్లోని జనసేన కార్యాలయాన్ని ముత్తా తన కుమారులతో సందర్శించి పవన్తో భేటీ అయి కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయకులు …
Read More »హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్
గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …
Read More »పీవీకి అవమానంపై వీహెచ్ కామెంట్ ఇదే
దేశం గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. అటల్జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం …
Read More »అటల్జీ అంత్యక్రియల సాక్షిగా…కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్లో మొమోరియల్ …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్లో చీలిక..పార్టీ ఫిరాయింపుకు రెడీ..?
తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్బ్రాండ్ నేతలుగా ముద్ర పడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్లో చీలిక వచ్చిందా? అన్నాదమ్ములైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది మీడియాలో. కోమటిరెడ్డి బ్రదర్స్లో చిన్నవారైన రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నట్టు జరుగుతోంది. టీపీసీసీ ఉత్తమ్ మీద ఒంటికాలి మీద లేచిన కొమటి రెడ్డి బ్రదర్స్.. ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో …
Read More »సీఎం కేసీఆర్ పెద్దమనసు..కేరళకు రూ.25 కోట్ల సహాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ తరఫున రూ. 25 కోట్లను తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర …
Read More »డీఎస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా..?
రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? తన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ విషయంలో ఆయన వైఖరి రాజకీయవర్గాలు ఆమోదించే విధంగా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి …
Read More »అందరి సృష్టిని ఆకర్షిస్తున్న ” యూటర్న్ ” ట్రైలర్..!!
తాజాగా అక్కినేని సమంత నటిస్తున్న చిత్రం యూటర్న్.ఈ సినిమా వచ్చేనెల 13న విడుదలకానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోశాల్మిదియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది.పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య …
Read More »కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …
Read More »