Home / KSR (page 140)

KSR

అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..!!

ళితులను దాడుల నుంచి రక్షించే అత్యాచార నిరోధక చట్టంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అత్యాచార నిరోధక చట్టంలో దళితులకు ఉన్న రక్షణలు లేకుండా చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దీంతో అనేక మంది దళితులు రోడ్డెక్కారని, చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుపై అప్పీల్ కు వెళ్తే కేంద్రం ఇచ్చిన …

Read More »

ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన …

Read More »

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త …

Read More »

అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి   కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి  మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్  జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్  సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …

Read More »

వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …

Read More »

బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు అంగీకారం..!!

 తెలంగాణలో ఖాయిల పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు నేడు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి, ఆ కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సాయసహకారాలు …

Read More »

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు

ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ …

Read More »

బీజేపీ, కాంగ్రెస్..ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయి

తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కాంగ్రెస్ ,బీజేపీ దొందు దొందేన‌ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్ప‌ష్టం చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ కె .పి వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో క‌లిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించకున్నా తెలంగాణ సొంత బడ్జెట్ తో యుద్ధ …

Read More »

కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా రావు..స‌ర్వేలో వెల్లడి

కాంగ్రెస్ పార్టీ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మరోసారి తెలంగాణపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేన‌ని ఆయ‌న మండిప‌డ్డారు. “నష్టపోయినందుకే తెలంగాణకు రాష్ట్రం ఇచ్చారా. లాభపడ్డందుకు ఇచ్చారా? లాభపడ్డ ప్రాంతానికే మళ్ళీ ప్రత్యేక హోదా పేరిట లాభం చేస్తారా ? తెలంగాణకు అన్యాయం చేసే తీర్మానాన్ని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు …

Read More »

కాంగ్రెస్ నేత‌ల్లారా…తెలంగాణ ఏమైపోయినా ప‌ర్లేదా?

కాంగ్రెస్ పార్టీ తీరుపై  మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సంగారెడ్డిలో ఆయ‌న మాట్లాడుతుఊ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందని అయితే, ప్రత్యేక హోదా అంటే ఏంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా? అని మంత్రి హ‌రీశ్ రావు సూటిగా ప్ర‌శ్నించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat