తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నిన్ననే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పైన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత అన్ని ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచి గెలిపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి పైన పూర్తి నమ్మకం ఉంచుతారని పూర్తి విశ్వాసం మాకు …
Read More »ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త ..!!
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ.. ఎందుకంటే..?
సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యునైటెడ్ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ను కోరాం. సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ తమ …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం..మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనకు నిఖార్సయిన నాయకుడు కేటీఆర్ ఉన్నాడనీ.. అతని అడుగుజాడలో నడిచి, ఆయన …
Read More »జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తాం..!!
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తి పీఠమైన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కె. సరిత, అలంపూర్ ఎమ్మెల్యే ఆబ్రహంతో కలిసి బాలబ్రహ్మోశ్వర స్వామి ఆలయాన్ని, జోగుళాంబ ఆమ్మవారి అలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ …
Read More »బ్రేకింగ్.. లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ దాడులు
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆమెపై అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో …
Read More »దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్
దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కర్పొరేషన్ చైర్మెన్ కె.దామోదర్ గుప్తా అన్నారు. జనగామ జిల్లా ఎసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో అధునాతన భవనాలు, అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పోలీసు శాఖకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పోలీసు భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. …
Read More »తెలంగాణ విద్యుత్రంగం దేశానికే దిక్సూచి.. మంత్రి జగదీశ్రెడ్డి
తెలంగాణ విద్యుత్ రంగం దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఅన్నారు. గతంలో విద్యుత్రంగం సంక్షోభంలో ఉన్నందున వ్యవసాయం, పరిశ్రమల రంగాలు కుదేలయ్యే పరిస్థితులు ఉండేవన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షోభం నుంచి 24/7 విద్యుత్ను ప్రజలకు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ (టీఎస్ రెడ్కో) ఆధ్వర్యంలో జరిగిన ఇంధనపొదుపు పురస్కారాల కార్యక్రమానికి …
Read More »నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం..మంత్రి కేటీఆర్
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా, అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త..!!
కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త. కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఐటీ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు 3000 మంది యువతకు ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. …
Read More »