అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్ను దక్కించుకొన్న తెలంగాణ.. అనంతరం సైతం తన ముద్రను చాటుకుంటూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా నంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలిచింది. సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం …
Read More »4వ విడత హరితహారం..ప్రారంభం ఇక్కడి నుంచే
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 వ విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్, భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, …
Read More »ఐటీ పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
ఐటీ పరిశ్రమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. నగరంలో నలు దిశాల ఐటీ విస్తరణ, భవిష్యత్తు వ్యూహంపైన ఈ రోజు విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. నగరంలో ఐటీ పరిశ్రమను నలుదిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రస్తుతం …
Read More »ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రదారి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 మెడికల్ ఎగ్జామ పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు . కర్ణాటక రాష్ట్రం దావణగెరెకి చెందిన మెడికల్ స్టూడెంట్ గణేష్ ప్రసాద్ ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెప్తున్నారు . విజయవాడకు చెందిన గణేష్ ప్రసాద్ ముగ్గురు విద్యార్థులకు క్యాంపులో ఎగ్జామ్ రాయించడానికి 35 లక్షల చొప్పున డీల్ చేసుకున్నట్టు సమాచారం.ఒక్కో …
Read More »ఎలా వచ్చాయ్రా నీకా ఆ మాటలు..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కత్తి మహేష్ పేరే వినపడుతుంది.అయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్రా నీకా మాటలు అంటూ.. కత్తి మహేష్ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వాఖ్యలు చేశారు . ఈ మేరకు అయన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.ఆ వీడియో మీకోసం..
Read More »కత్తిని 6 నెలల కాదు, జీవితాంతం బహిష్కరించాలి..!!
వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్ పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …
Read More »మోఢేరా సూర్య దేవాలయం..
భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ప్రధాన కేంద్రాలు మన ఆలయాలు ,క్షేత్రాలు ,తీర్దాలు . వేల సవ్త్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను ,పరమతస్తుల దాడులను తట్టుకొని భారతీయ శిల్పకళా వైభవాన్ని,నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటి చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యభూమిలో .అలాంటి ఆలయమే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం . భారతదేశంలోని మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి …
Read More »నిరుపేదల వైద్యంలో కీలక ముందడుగు…!!
సామాన్యుల వైద్య సేవల్లో కీలక ముందడుగు పడింది. రూ.40 కోట్లతో అడ్వాన్డ్ వైద్య సేవలు అందించేందు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా సర్కార్ దవాఖానాల రంగంలో గాంధీ దవాఖానాలో అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ని ఏర్పాటు చేయగా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, అధునాతన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డాక్టర్ సి లక్ష్మారెడ్డి …
Read More »విద్యావాలంటీర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈ రోజు సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో జిల్లాల …
Read More »కాంగ్రెస్కు మైండ్బ్లాంక్ అయ్యేలా సుప్రీం తీర్పు
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలకు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివకేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి …
Read More »