Home / KSR (page 154)

KSR

ఈ నెల 11న వైసీపీలోకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తాజాగా మానుగుంట చేరిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని మహీధర్‌రెడ్డి స్వయంగా తెలిపారు . ప్రస్తుతం మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గత …

Read More »

హైద‌రాబాద్ అభివృద్ధికి ..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచ‌ల‌న‌, కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటిగా మార్చడానికి ప్రభుత్వం త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.45 వేలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల …

Read More »

ఖాజీపేట‌కు తీపిక‌బురు..!!

ఖాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటులో భాగంగా భూమి కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి ఫలించింది. ఖాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అయన వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే …

Read More »

తెలంగాణకు హరితహారం..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం

వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …

Read More »

కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తాం..సీఎం కేసీఆర్

బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …

Read More »

ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?

ఏపీలో వైసీ పీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్

కోటిలింగాల వద్ద బాణసంచా తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం విచారకరమని,ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసిందని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.సంఘటనా స్థలానికి వెల్లి ప్రమాదం ఎలా జరిగిందో అడిగితెలుసుకున్నారు.అనంతరం MGM మార్చురిలో ఉంచిన మృతదేహాలను సందర్శించి వారి కుటుంభసభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన చాలా భాదాకరమని,హృదయవిదారకరమైన ఘటన అని మేయర్ అన్నారు.ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారంతా పేద కుటుంబానికి చెందిన …

Read More »

ఉమామ‌హేశ్వ‌ర‌రావును చిత‌క‌బాదిన బీజేపీ నేత‌లు..!

గ‌త కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇటీవ‌ల తిరుమ‌ల ప‌రిధిలోగ‌ల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాపై టీడీపీ నేత‌లు రాళ్లు, చెప్పుల‌తో చేసిన దాడిని మ‌రువ‌క ముందే ఏపీలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సారి ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat