ఏపీని కేవలం నాలుగేళ్ల కాలంలోనే అవినీతాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు ప్రజలు నన్ను క్షమించరని తెలుసు.. అయినా నేను చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మీ ముందుకు వచ్చా అంటూ టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జనసేన …
Read More »సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్-2018 ని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఛాంపియన్ సెయిలర్లకు హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!! …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే …
Read More »జగన్ వద్దకు ఏడుస్తూ వచ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అర్జీల రూపంలో వారి సమస్యలను జగన్కు తెలుపుకుంటున్నారు. …
Read More »సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని …
Read More »వైఎస్ జగన్ను కలిసిన రాథాకృష్ణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించినప్పట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్పై ప్రజల్లో అభిమానం పరవళ్లు తొక్కుతూనే ఉంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్రతీ ఒక్కరికి తెలిపేందుకు వైసీపీ నిర్వహించే సభలకు …
Read More »ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల
ఈరోజు సాయంత్రం భారత ప్రభుత్వ జాతీయ రహదారి రహదారుల ప్రాధికార సంస్థ అధికారులుతో సమావేశమై ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అభీష్టానుసారం ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలను జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అధికార వర్గం రచించింది. see also:సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!! ఎంతో విలువైన అనుసంధానాన్ని కలిగించడమే …
Read More »సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న పరిణామాలతో ప్రతిపక్షాల నేతల గుండెల్లో గుబులు మొదలయ్యిందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ పాలన మెచ్చిన ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని ఈ పరిణామంతో విపక్ష నేతల్లో వణుకు మొదలైందన్నారు. see also:అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సోమవారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల మండలం ధరూర్ గ్రామమంతా …
Read More »అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును తుది దశకు చేర్చింది. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై సోమవారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర స్థాయి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్నిసిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మీ గార్డెన్స్లో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ లో భాగంగా లబ్దిదారులకు 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. see also:ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన …
Read More »