ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మయిల మధ్య ఫైట్ జరిగింది. రీల్ లైఫ్ లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్స్.. రియల్ లైఫ్ లోకి వచ్చేశాయి.వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి చేశారు .సేలేబ్రేటి అనే విషయం మరిచిపోయి..శృతి పై దాడి చేశారు.ప్రేమ …
Read More »విలీన గ్రామాల అభివృద్ధియే లక్ష్యం – ఎమ్మెల్యే చల్లా
వరంగల్ మహా నగర పాలక సంస్థ మూడోవ,నాల్గోవ డివిజన్ పరిధిలోని గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ మేయర్ నన్నపునే నరేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం అభివృద్ధి లో ముందంజలో ఉందని,కేసీఆర్ గారి కృషి తో మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఎన్నో నిధులతో అభివృద్ధి చేసామని అని అన్నారు.సంక్షేమ పథకాలు అనేవి దేశంలోనే ఎక్కడ …
Read More »2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!
తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి మీ కుటుంబానికి లేదు , పడిపోయిన మీ తండ్రిని తన చేతులతో పైకి లేపి మీ కుటుంబాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ .. ఈ రోజు నిన్ను బీజేపీ చేర్చుకుందిఅంటే మీ నాన్న కు టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. నీకు , నీ అన్న కు …
Read More »వీరి టాటూ సిక్రెట్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ,అందాల ముద్దుగుమ్మ సమంత ,సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య ను పెళ్ళాడి అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెల్సిందే.వీరిద్దరి వైవాహిక జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. see also:సుధీర్ పంచ్కు.. యాంకర్ రష్మీ రియాక్షన్..! ఈ నేపథ్యంలో వీరిద్దరి చేతి మీద ఒకే రకమైన ట్యాటూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం …
Read More »సీఎం కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ …
Read More »ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ ప్రాజెక్టు నమూనా, నాణ్యత, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి రావడంతో నిరుపేదల ఆశ నెరవేరబోతోంది. జియాగూడలో శిథిలావస్థకు చేరిన గృహ సముదాయాల స్థానంలో …
Read More »రావయ్యా.. రావయ్యా.. రారా మా జగనయ్యా..!!
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి …
Read More »ఒకే కుటుంబానికి చెందిన 11మంది సూసైడ్
ఒకే ఇంట్లో 11మంది సూసైడ్దేశరాజధాని ఢిల్లీలో బురారీ ఏరియాలో ఘోరం జరిగింది.ఈ రోజు ఉదయం ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఏడుగురు మహిళలు… నలుగురు పురుషులు ఉన్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. Bodies of 11 members of a family found in a house in Delhi's Burari: 10 bodies were found blindfolded …
Read More »సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్
రాజకీయాల్లో నిలవాలన్నా…గెలవాలన్నా…ఏం చేయాలి? ప్రత్యర్థిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం…ప్రజాదరణ పొందేలా పనిచేయడం. అలా చేయలేని కొందరు చేసే పని ఎదుటివారిపై బురదజల్లడం. అలా బురదజల్లడం పనిగా పెట్టుకున్న కొందరు ఇందుకు సోషల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజన్ల ఆదరాభిమానాలు పొందుతున్న `దరువు.కాం`పై దృష్టి సారించారు. చిల్లర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ పని చేశారు. వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది- …
Read More »ప్రశాంతంగా హైదరాబాద్లో అక్రమణల తొలగింపు…సోషల్ మీడియాలో కొత్త స్పందన
నగరంలో ఫుట్పాత్లపై ఉన్న అక్రమ శాశ్వత నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా నేడు మొదటి రోజు 1,024 పైగా నిర్మాణాలను కూల్చివేశారు. నగరంలో మొదటి దశలో గుర్తించిన 4,133 ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో బృందంలో 20మంది అధికారులు, సిబ్బంది, వర్కర్లతో మొత్తం ఆరు బృందాలతో నేడు నగరంలోని …
Read More »