ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత …
Read More »రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ‘రైతుబంధు’..కేసీఆర్
రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …
Read More »మాజీమంత్రి దానం నాగేందర్ బాటలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోమారు తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి .నిన్న కాక మొన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు . అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట అసెంబ్లీ …
Read More »కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …
Read More »ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు
ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …
Read More »రానున్న ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ కు టికెట్ గల్లంతు..?
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్ నేత సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని …
Read More »అమిత్ షా అవాక్కయ్యే చేసేలా టీబీజేపీ నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ నేతలు ఏమార్చుతున్నారా? తెలంగాణలో ఆ పార్టీకి బలం ఏమీ లేనప్పటికీ కమళనాథులు జాతీయ నాయకత్వాన్ని మభ్య పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. see also;హైదరాబాద్కు దేవెగౌడ..సీఎంకేసీఆర్తో ప్రత్యేక భేటీ తెలంగాణ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ …
Read More »హైదరాబాద్కు దేవెగౌడ..సీఎంకేసీఆర్తో ప్రత్యేక భేటీ
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్కు రానున్నారు. ఇవ్వాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రానున్న ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవెగౌడకు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. see also:19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి …
Read More »19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శామీర్ పేటలోని బయోటెక్ పార్క్ఫేజ్2లో ఉన్న ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. see also:హైదరాబాద్కు దేవెగౌడ..సీఎంకేసీఆర్తో ప్రత్యేక భేటీ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.లైఫ్ సైన్సెస్ లో ప్రత్యక్షంగా 2 …
Read More »బ్రేకింగ్…జియో మరో బంపర్ ఆఫర్..!!
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే ఊపులో మరో సరికొత్త ఆఫర్ తో దూసుకువస్తోంది. జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ పేరిట మరో సంచలన ఆఫర్ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద యూజర్లు 3.2 TB జియో 4G డేటాను పొందనున్నారు. see also:ఏటీఎం మిషన్లో చిత్తైన …
Read More »