తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ …
Read More »హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ ‘ప్రణామం’
నిత్యం ప్రజలతో మమేకం అయ్యే విషయంలో రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రత్యేకం . తాజాగా అదే విషయం మరోసారి స్పష్టం అయ్యింది.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21 న జిల్లా కలెక్టర్ గంభీర్రావు పేట మండలం లోని మల్లారెడ్డి పేట ఊర గుట్ట ను సందర్శించి హరితహరం క్రింద నాటిన మొక్కల సర్వైవల్ ను పరిశీలించారు . see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి …
Read More »చికాగో సెక్స్రాకెట్ :శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా కరెన్సీ ఎక్సేంజ్..!
అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనాలు రేపుతున్న విషయం తెలిసిందే. ఇందులో చిన్న, మధ్య స్థాయిహీరోయిన్లతోపాటు కొందరు యాంకర్లు ఉన్నట్టుగా వెల్లడవుతోంది. అయితే, యూఎస్ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు బయటపెట్టడానికంటే ముందు ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులకే సందేహాలు కలిగాయట. అమెరికాలో ఈవెంట్లలో పాల్గొనేందుకు వెళ్లిన హీరోయిన్లు, యాంకర్లు పెద్దమొత్తంలోని డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడాన్ని కొంతకాలంగా పోలీసులు గమనిస్తున్నారు. …
Read More »కూతురి కోసం సైరాను పక్కన పెట్టేసిన మెగాస్టార్..!
మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలా మంది యువ హీరోలు వచ్చేశారు. ఎవరి స్థాయిలో.. వారికంటూ ఉన్న టాలెంట్తో ముందుకు వెళుతున్నారు.ప్రతీ ఒక్కరూ వారికంటూ ఒక మార్కెట్ను సెట్ చేసుకున్నారు. అయితే, మెగాస్టార్ వారసుడిగా రామ్చరణ్ ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ కూడా స్టైలిష్ డిజైనర్గా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. see …
Read More »కేవలం.. డబ్బుల కోసమే ఆ పని చేశా..!
ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రాథికా ఆప్టే. అయితే, గతంలో రాథికా ఆప్టే తెలుగు సినీ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓ తెలుగు హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అగౌరవంగా ప్రవర్తించాడని రాథికా ఆప్టే మీడదియా వేదికగా చెప్పింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ మీడియా సంస్థ రాథికా ఆప్టే వద్ద ప్రస్తావించింది. see also:ఎన్టీఆర్ బయోపిక్లో అనుకోని …
Read More »ఎన్టీఆర్ బయోపిక్లో అనుకోని అతిధి..!
ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్కు సంబంధించి సంచలన అప్డేట్. రకరకాల అవాంతరాలతో కాస్త లేటవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుందట. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్బాబు నటించబోతున్నట్టుగా ఫిల్మ్నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో మహేష్ చేయబోయే పాత్ర ఎవరిదో కాదు.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అని సమాచారం. see also:కేవలం.. డబ్బుల కోసమే ఆ పని …
Read More »ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్లో ఎనిమిదవ …
Read More »ఏ ఎన్నిక వచ్చినా జగన్కే మా మద్దతు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు …
Read More »రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవాళ వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్పూర్లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర …
Read More »ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లకు సవాల్ విసిరారు.సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లెక్కలను వివరిస్తామని..ప్రతిపక్షాలకు సత్తా ఉంటే చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ కాసరబాద్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహ ఆవిష్కరణతో పాటు రూ. రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన …
Read More »