తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన …
Read More »కుటుంబ సభ్యులమంతా హరితహారంలో పాల్గొంటాం..!!
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ కు హరిత హారం .ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరా ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది .ఈ క్రమమలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తోప్రముఖ సినీనటి జీవిత భేటీ అయ్యారు.హరితహారంలో భాగస్వామ్యం విషయం పై ఆమె చర్చించారు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! …
Read More »రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్
నటి రేణూదేశాయ్ కి జనసేన అధినేత,పవర్ స్టార్ శుభాకాంక్షలు తెలిపారు.పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం విదితమే.ఈ సందర్భంగా ఈ విషయం పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించి..శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని పవన్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని …
Read More »టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్ “
ఏపీలో మహిళలపై వేధింపులు రోజురోజుకి ఎక్కువై పోతున్నాయి.తాజాగా ప్రస్తుత అధికార టీడీపీ సీనియర్ నేత,కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర..గత ఏడాది నుండి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్ హరిణి రాష్ట్రంలోని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏ మాత్రం పట్టించుకోవడం లేదని..తన ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్ బుక్లో పోస్ట్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. …
Read More »బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు. see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం …
Read More »పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ …
Read More »అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం
ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పిన తర్వాత, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో …
Read More »తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట లాభపడ్డ జిల్లా నిజామాబాదే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తేనే ప్రజలకు మంచి చేసిన వారమవుతామని ఇతర పార్టీల నేతలు ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ లతో పాటు వారి అనుచరులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …
Read More »కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంకయ్యే పంచ్ వేసిన మంత్రి కేటీఆర్
ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల చరిత్ర మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ద్రోహపూరిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్న మంత్రి… కుటుంబ పాలనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ …
Read More »నిర్మాతలకు షాక్ ఇస్తున్న చై, సామ్ జోడీ..!
స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంత ఎంతో హ్మప్పీ మూడ్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా, తమిళ్ హీరో విశాల్తో కలిసి నటించిన అభిమన్యుడు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో సమంత ఫుల్ ఖుషీలో ఉంది. మరో పక్క నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ఇంకేముందీ, …
Read More »