Home / KSR (page 184)

KSR

తెలంగాణ చెరువుల్లో చేపల కళ..!!

తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ కనీవినీ ఎరగనిరీతిలో చేపల కాలం కనిపిస్తున్నది. చెరువుల్లో నీళ్ళు నిండుగా ఉండడం, ప్రభుత్వం రెండేళ్ళుగా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడం, మత్స్యకారుల్లో నూతనోత్తేజంతోకూడిన చైతన్యం … అన్నీ కలిసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా చేపలసందడి కనిపిస్తున్నది. see also:మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!! గ్రామస్థాయి మత్స్యకార సొసైటీలకు బలమైన యువనాయకత్వం ఉంటే ఆ సహకార సంఘాలు విజయపథంలో ఎట్లా ముందుకుపోతాయో చెప్పడానికి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం …

Read More »

శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల

అందాల నటి శ్రీదేవి అకాల మరణం యావత్ సినీ ప్ర‌పంచాన్ని, అభిమానుల‌ను ఎంతటి షాక్ కు గురి చేసిందో మనకు తెలిసిందే..ఈ క్రమంలోనే ఆమె చోటును భర్తీ చేసేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా నటించిన చిత్రం ధడక్.శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించినఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. SEE ALSO:‘ముందు మీ అమ్మను.. తర్వాత …

Read More »

బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.గత కొన్ని రోజులుగా టెలికాం కంపెనీల మధ్య డేటా వార్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ప్రకటించి..పోటీ లో ఉన్న వివిధ కంపెనీలకు సవాల్ విసిరింది.కేవలం 558 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే..వారికి డైలీ 3జీబీ 4జీ డేటా ను 82 రోజులు అందిస్తామని తెలిపింది.అంటే 82 రోజుల్లో మొత్తం …

Read More »

హ్యాట్సాఫ్ ఎంపీ బాల్క సుమన్..!!

యువనేత,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తూ..ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేల్తు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఎంపీ సుమన్ చెన్నూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి చెన్నూరు బయలు దేరారు. see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం …

Read More »

మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!!

 ఎట్టకేలకు ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులను ఫిదా చేసేందుకు తన కొత్త లుక్ తో దర్శనమిచ్చారు.గత కొన్ని రోజులుగా మహేష్ గడ్డంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ తన కొత్త సినిమాలో రైతు బిడ్డగా కనిపించబోతున్నారని సమాచారం . అయితే ఇప్పటివరకూ మహేష్ రైతుగా ఏ సినిమాలో నటించలేదు.కానీ తన నూతన చిత్రంలో రైతుగా కనిపించబోతున్నాదాని ఆదివారం …

Read More »

ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …

Read More »

స‌ల్మాన్ త‌రువాత అత్య‌ధిక పారితోషికం క‌త్రినాదే..! ఎంతో తెలుసా..??

బాలీవుడ్‌టాప్ హీరోయిన్స్‌లో ముందు ఉండే పేరు క‌త్రినా కైఫ్‌దే. ఏళ్లు గ‌డుస్తున్నా.. చెక్కు చెద‌ర‌ని అందాన్ని మెయింటెన్ చేయ‌డంతోపాటు పాట‌ల్లో అద‌ర‌గొట్టే భంగిమ‌ల‌తో అల‌రిస్తోంది. దీంతో పాటు క‌త్రినా చిత్రాల్లో..క‌త్రినావేసేన స్టెప్పుల‌తో ఆ పాట‌ల‌కు మాంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. క‌త్రినా కైఫ్ కేవ‌లం వెండితెర‌మీద‌నే కాకుండా, ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ స్టెప్పులేస్తూ ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటుంది. see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!! అయితే, క‌త్రినా కైఫ్ కార్య‌క్ర‌మాల్లో …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!

మ‌రికొన్ని నెల‌ల్లో ఏపీ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లే ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్తును తేల్చ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే అధికార పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, బీజేపీతో స‌హా వామ‌ప‌క్ష పార్టీలు ఎవ‌రికి వారు గెలుపు కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టాలి..? వారి బ‌లాబ‌లాలు ఎంత‌..? గెలుస్తాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!

వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …

Read More »

మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat