తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో …
Read More »ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!!
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే.ఈ క్రమంలోనే నీలి విప్లవం పథకంలో భాగంగా చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లకొలది చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. వాటి ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు .వర్షాకాలం …
Read More »ముగిసిన ప్రధాని మోడి చైనా పర్యటన
ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది.ఇవాళ అయన కింగ్డావో నుంచి భారత్ బయలుదేరారు. నిన్న ఉదయం చైనాలోని కింగ్డావో చేరుకున్న ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు . ఈ బేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న, ఇవాళ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) …
Read More »” ఈ నగరానికి ఏమైంది ? ” ట్రైలర్ వచ్చేసింది..!!
ఓరుగల్లు బిడ్డా..పెళ్లి చూపులు సినిమాతో తన టాలెంట్ నిరుపించుకున్న ప్రముఖ దర్శకుడు తరుణ్భాస్కర్ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. మొదటగా కొత్త కాన్సెప్ట్తో పెళ్లి చూపులు తీసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్భాస్కర్.తాజాగా ఈ యువ దర్శకుడు మరోసారి యూత్పుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. తరుణ్భాస్కర్ రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది ? ఇవాళ ఈ సినిమా ట్రైలర్ను నటుడు రానా విడుదల చేశాడు.షార్ట్ ఫిలిం …
Read More »రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన నమ్రత..!!
రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి …
Read More »బ్లాక్బెర్రీ నుండి..అద్భుతమైన ఫీచర్స్ తో కీ బోర్టు కూడా ఉన్న స్మార్ట్ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ బ్లాక్బెర్రీ మరో కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘కీ2’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.43,520. ఈ ఫోన్ కింది భాగంలో ఫిజికల్ బటన్లతో కూడిన కీబోర్డును ఏర్పాటు చేశారు. దీంతో మెసేజ్లు పంపుకోవడం, టైపింగ్ చేయడం సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది . see also:బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!! ‘బ్లాక్బెర్రీ …
Read More »జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల..ర్యాంకర్లు వీరే..!!
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 10 గంటలకు ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. అడ్వాన్స్డ్లో 18,138 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించగా మొత్తం 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లు మాత్రమే ఉన్నాయి. ర్యాంకులను results.jeeadv.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్-2018 ర్యాంకర్లు …
Read More »‘యన్టీఆర్’ ఫస్ట్లుక్ విడుదల
ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు.‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన …
Read More »బిగ్బాస్-2 ఫైనల్ లిస్ట్ ఇదే..!!
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఇవాళ సాయంత్రం బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి . అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి …
Read More »