జిల్లా ఖనిజ అభివృద్ధి నిధిలో ఉన్నటువంటి నిధుల ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఖనిజ సంక్షేమ నిధి లో నిలువ ఉన్న …
Read More »మహేష్ మెలోడీ సాంగ్ వచ్చేసింది..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా ఇవాళ రెండో పాటకు …
Read More »మంత్రి కేటీఆర్ తో సౌదీ అరేబియా రాయబారి భేటీ
సౌదీ అరేబియా రాయబారి సౌద్ బిన్ మహ్మద్ అల్ సతీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో …
Read More »ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి..మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో కూరగాయల సాగును మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అలాగే ఉల్లిసాగును కూడా ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ , సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగును పెంచాలని సూచించిన మంత్రి… పత్తి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. సీసీఐ కొనుగోలు …
Read More »హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్
మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …
Read More »ప్రణాళికతోనే అభివృద్ధి..మాజీ ఎంపీ వినోద్
ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో మండల ప్రణాళిక, గణాంక అధికారుల మూడు వారాల శిక్షణ తరగతులను వినోద్ కుమార్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారని, ఇదే ప్రణాళికకు బాట …
Read More »మిషన్భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్ అధికారి
మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. ముందుగాల …
Read More »మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్..!!
ఆర్టీసీ సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేరుతోంది. ముందుగా.. సమ్మె కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలను విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా.. ఆర్టీసీలో 240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల రెగ్యులరైజైన ఉద్యోగులు ఆర్టీసీ …
Read More »మా పన్నుల వాటా ఏది..కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ
పార్లమెంటులోనూ, బయటా దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి – కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, …
Read More »దశల వారీగా జీపీ భవనాలు..మంత్రి ఎర్రబెల్లి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అన్ని గ్రామాల్లో వైకుంటధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘పల్లె ప్రగతి (30 రోజుల ప్రణాళిక) ‘అమలులో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా జీపీ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. …
Read More »