తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీమతి రేఖా నాయక్ దంపతుల తనయ వివాహమహోత్సవానికి ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్తో పాటు ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి …
Read More »వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను ప్రభుత్వం ఖండిస్తుంది..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ తో సహా యావత్తు రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసిన సంఘటన షాద్ నగర్ పరిధిలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు ఉన్మాదులు అత్యాచారం చేసి.. హత్య చేయడంతోనే కాకుండా ఏకంగా పెట్రోల్,డిజీల్ పోసి తగులబెట్టడం. ప్రస్తుతం ఈ సంఘటనపై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రముఖుల వరకు ముక్త స్వరంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి …
Read More »ఉరితీయాల్సిందే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా డిమాండ్ చేశారు. ఆడ పిల్లలపై చేయి వేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలన్నారు. బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రియాంక పేరెంట్స్ పట్ల వెటకారంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా నేరస్థుల్ని శిక్షించే విధంగా ఫైట్ చేయాలన్నారు
Read More »మహిళలూ.. ‘హాక్-ఐ’ని ఇన్స్టాల్ చేసుకోండి
ఆపత్కాలంలో ఉన్న మహిళలు తక్షణ సాయం కోసం కొన్ని మొబైల్ నంబర్లను ఫోన్లో సేవ్ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వాటి వివరాలిలా ఉన్నాయి.. డయల్-100: ఈ నంబరుకు ఫోన్ చేస్తే.. కంట్రోల్ రూం సిబ్బంది వెంటనే ఫిర్యాదును నమోదు చేసుకుని, సంబంధిత పోలీసు సిబ్బందిని ఘటనాస్థలికి పంపుతారు. వాట్సాప్ ఫిర్యాదులకు: 9490616555(హైదరాబాద్), 9490617444(సైబరాబాద్), 9490617111(రాచకొండ). పోలీసులు 24 గంటలూ ఈ నంబర్లకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఔటర్పై: ఔటర్ …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం..కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో శనివారం ప్రకాష్ జవదేకర్ అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు …
Read More »చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం..మంత్రి హరీశ్రావు
చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని.. చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్ఐసీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. పల్స్ బాస్కెట్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు …
Read More »బలపరీక్షలో నెగ్గిన ఉద్దవ్ ఠాక్రే..!!
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నెగ్గారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. అయితే ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఇవాళ సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన …
Read More »పోచారం శ్రీనివాస్రెడ్డి ఓ నిత్య విద్యార్థి..మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం …
Read More »పర్యావరణ రక్షణలో కార్పోరేట్ కంపెనీలు, ఐ.టీ సంస్థలు భాగస్వామ్యం కావాలి
పర్యావరణ రక్షణలో కార్పోరేట్ సంస్థలు, ఐ.టీ కంపెనీలు భాగస్వామ్యం కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఐ.టీ కారిడార్ లో ఉన్న కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్ నిర్వహించిన ఇంపాక్ట్ డే కార్యక్రమంలో మంత్రితో పాటు అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి జీవన విధానంలో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం …
Read More »నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ …
Read More »