Home / KSR (page 24)

KSR

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణమైన హత్య సంఘటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు.వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిమృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన మానవ రూపంలో …

Read More »

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు..!!

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.100 కోట్లతో గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు …

Read More »

ఆర్టీసీ కార్మికులు హ్యాపీ..!!

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తాం. ఎప్పుడు చెప్పానా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతతో చెప్పినం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం, కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వనంత జీతం అంగన్‌వాడీలకు ఇస్తున్నం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గిరిజన యువ పారిశ్రామికవేత్త కుర్సం గౌతమి హైదరాబాద్‌ నగరంలోని హిమయత్‌ నగర్‌లో చీజ్‌యానో పిజ్జా సెంటర్‌ను స్థాపించారు. కుర్‌సం గౌతమి ఐఎస్‌బీ నుండి సీఎంఎస్‌టీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌(CMSTEI) పథకం కింద శిక్షణ పూర్తిచేసుకుని లోన్‌ తీసుకుని ఈ పిజ్జా సెంటర్‌ను నెలకొల్పారు. గతంలో లోన్‌ పత్రాల అందజేత కార్యక్రమానికి …

Read More »

ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారి దీక్ష దివాస్..!!

ఆస్ట్రేలియాలో టిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, రాజేశ్ రాపోలు, ప్రవీణ్ అద్వర్యంలో దీక్ష దివాస్ ని ఘనంగా నిర్వహించారు. సిడ్నీ లో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద మొత్తమ్ లో తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ దీక్ష దివాస్ లో మహేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎదో ఒక …

Read More »

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన ఉద్ధవ్ ఠాక్రే

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. దాదర్ లోని ప్రఖ్యాత శివాజీ పార్కులో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతోపాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, …

Read More »

పాలమూరులో ఐటీ కంపెనీలు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి..!!

విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్‌ మల్టీపర్పస్‌ కారిడార్‌ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో …

Read More »

మరికాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్..!!

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో తీసుకోవడంపై ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశంపై వారితో పాటు తెలంగాణ ప్రజలందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ చేయూత..!!

ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కోదురుపాక గ్రామానికి చెందిన కత్తెరపాక లక్ష్మీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతుంది. ఆమె ఆరోగ్యపరిస్ధితి తీవ్రస్ధాయికి చేరడంతో 20రోజుల క్రితం హైదరబాద్ లో రాజ్ భవన్ వద్ద ఉన్నా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్ధితిని స్ధానిక జెడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవిందర్ …

Read More »

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు. అంతకుముందు మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్‌ కె సంగ్మా తో భేటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat