Home / KSR (page 31)

KSR

కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 …

Read More »

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ రోజు గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.ఐటీ,బ్యాంకింగ్ రంగాలు ఈ రోజు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 40,286 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,870వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్,బజాజ్ ఫినాన్స్ ,హెడ్ఎఫ్సీ బ్యాంక్,మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా,ఎఫ్ఎంసీజీ,మెటల్ రంగాల షేర్లు నష్టపోయాయి. భారీగా టాటా స్టీల్,ఓఎన్జీసీ ,వేదాంత,ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1 నుంచి 3 % నష్టపోయాయి.

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు వైద్య పరీక్షలు..!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో షుగర్,బీపీ …

Read More »

నీతా అంబానీకి అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త, నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. అత్యున్నత స్థాయి బోర్డు సమావేశంలో 57 ఏళ్ల నీతా అంబానీని గౌరవ సభ్యురాలిగా ఎన్నుకున్నట్లు మ్యూజియం …

Read More »

పర్యాటక కేంద్రంగా ‘అనంతగిరిహిల్స్‌’..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ను టూరిజం, ఫారెస్ట్‌శాఖల ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టూరిజంశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే బుధవారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అనంతగిరిహిల్స్‌లో వెలసిన అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అనంతగిరిలో ఎలాంటి రోగాలైనా తగ్గిపోయే వాతావరణం ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని …

Read More »

సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి..మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి బాగా వస్తుంది. రైతులకు సరైన మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విత్తనాభివృద్ధి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రబీ పంట నిమిత్తం శనగ …

Read More »

మహార్షికి మరో ఘనత..!!

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,సి అశ్వనీదత్ ,పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మహార్షి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ హీరోలుగా నటించారు. ఇదే ఏడాది మే నెల 9న విడుదలైన ఈ మూవీ సూమారు నూట ముపై కోట్లతో నిర్మితమై బాక్స్ ఆఫీసు దగ్గర రూ.170కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం …

Read More »

100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి..సీపీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగరంలోని నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూంలో సిపి అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు 25శాతం తగ్గాయన్నారు. వాహనదారులు 100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై …

Read More »

ఆక్సిజన్‌ను కొనుక్కునే ప‌రిస్థితి రానివ్వ‌ద్దు..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

మనుషులకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు రావ‌ద్దంటే ….సమస్త జీవులకు ప్రాణాధారమైన అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రూ.2 కోట్ల‌తో చేప‌ట్టిన‌ మావ‌ల అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ది ప‌నుల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… భావి తరాలకు గాలి, నీరు, వర్షాలు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే …

Read More »

రైతు మోముపై చిరునవ్వే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat