తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్షిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జరిగే నాలుగవ ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపడం జరిగింది. రెండు దేశాలకు చెందిన వ్యాపార …
Read More »నిండుకుండలా నాగార్జున సాగర్..!!
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి వస్తోన్న భారీ నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ఇప్పటికే నిండుకుండలా తయారైన సాగర్ వరద నీటితో కళకళలాడుతోంది. వరద ఎక్కువ రావడంతో ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి మరి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 62,144 క్యూసెక్కులు ..మరోవైపు ఔట్ఫ్లో 62,144క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండినందుకు ఇన్ఫ్లో, …
Read More »నివేదా థామస్ కి తప్పని తిప్పలు..!!
నేచూరల్ హీరో నాని సరనస నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నివేదా థామస్ . ఈ అందాల భామ ఆ తర్వాత నిన్ను కోరి,జై లవకుశ లాంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది. లేటెస్ట్ గా యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న శ్వాస అనే చిత్రంతో పాటు వి, దర్భార్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ . …
Read More »ఆర్టీసీ విలీనంపై ఎలాంటి హామీ లేదు..!!
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏపీలోని తిరుమల తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని వరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చాము. జీతాలను ఎక్కువగా పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కానీ …
Read More »ఐదేళ్లలో అయోధ్య రామమందిరం..!!
అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా వివాదస్పదమైన అయోధ్య స్థలం అయోధ్య ట్రస్టుకు ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ నమునా ప్రకారమైతే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అదేళ్లు పడుతుందని టెంపుల్ వర్క్ షాప్ ప్రతినిధి అన్నుభాయ్ సోమ్ పురా …
Read More »ఉపాధి హామీ పనుల్లో రూ.2500 కోట్ల అవినీతి
ఏపీలో కేంద్ర ఉపాధి హామీ పనుల్లో రూ.2500కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను వైసీపీ ప్రభుత్వం వాడుకోవడం చట్ట విరుద్ధం. ఈ నిధులను కేవలం పులివెందుల,పుంగనూరు నియోజకవర్గాలకు వాడుకున్నారు అని ఆయన అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రంలో విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ పాలనలో జరిగిన పలు అవినీతి …
Read More »ఆస్ట్రేలియాలో గ్రీన్ ఛాలెంజ్..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకై తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం గ్రీన్ఛాలెంజ్ .ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం దాటి ఖండాంతరాలకు విస్తరిస్తోంది. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్వీకరించిన ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్.. ఈ కార్యక్రమాన్ని …
Read More »కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..!!
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటామని ప్రభత్వ ఛీప్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ , కార్పోరేటర్లు, పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గోన్నారు. అలాగే ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు టీఆర్ఎస్ …
Read More »కోనసీమకు ధీటుగా సిరిసిల్ల జిల్లా..మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు . తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామంలో 3 కోట్లతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ గోదాం ప్రారంభించారు, ఆనంతరం ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 33/11 KV సబ్ స్టేషన్,అంబులెన్స్ మరియు శాదీఖానా …
Read More »తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలి..కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ
ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద మంజూరు చేసే రోడ్ల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అవసరాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకత దృష్టిలో పెట్టుకుని కొత్తగా రోడ్లను మంజూరు చేయాలని అన్నారు. పీఎంజీఎస్ వై-3 దశ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 2,427.50 కిలో మీటర్లు …
Read More »