ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …
Read More »కేంద్ర బడ్జెట్…తెలంగాణ ఏం కోరిందంటే…!
కేంద్ర సార్వత్రిక బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులకు, వివిధ సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అంత వరకు ఉన్న పది …
Read More »పోలీస్ ల అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్..!
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్సీ సునీతారెడ్డి, కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డి అక్రమ సంబంధం వ్యవహారం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి భర్త తన భార్య సునీతారెడ్డికి చెప్పకుండానే ఇండియా వచ్చి రెండురోజులపాటు మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత మల్లిఖార్జునరెడ్డికి చెప్పు దెబ్బలు, ఉరికించి కొట్టుడు. …
Read More »తెలంగాణకు జీవితాంతం రుణపడి ఉంటా..పవన్
తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంబించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కరీంనగర్ లోని శుభం గార్డెన్లో మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ..ఆంధ్రా రాష్ట్రం నాకు జన్మనిస్తే.. తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందన్నారు. …
Read More »ప్రతిపక్షాలను కంగారు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై బంపర్ మెజారిటీతో గెలుపొంది మంథని నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తున్న మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ,పుట్ట మధు ఈ ఏడాది జనవరి ఒక్కటి నుండి చేపట్టిన ” మన ఉరు మన ఎమ్మెల్యే ” కార్యక్రమంతో దూసుకపోతున్నాడు .ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి రోజునుండి విజయవంతంగా కొనసాగుతుంది. ఈ …
Read More »చంద్రబాబుకు బ్లాస్టింగ్ షాక్..టీడీపీలో మరో వికెట్ ఔట్
ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ డౌన్ కాబోతుంది.రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయని నిర్ధనకు వచ్చిన పార్టీ నేతలు…ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు.గత కొంతకాలం క్రితం టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రేవంత్ బాటలో ఖమ్మం మాజీ ఎంపీ ,ఏపీ ముఖ్యమంత్రి …
Read More »పవన్ ప్రజాయాత్రపై చెర్రి షాకింగ్ కామెంట్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” చలోరే చలోరే చల్ ” పేరుతో తన రాజకీయ యాత్రను నిన్న (సోమవారం ) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి మొదలు పెట్టిన విషం తెలిసిందే.ఈ సందర్బంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనయుడు,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన పేస్ బుక్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు.‘‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమి రక్షించుకొనే బాధ్యత …
Read More »” హలో… నేను మీ హరీష్ రావుని…!
స్వచ్ సర్వేక్షన్ పై ప్రజల్లో చైతన్యం…బాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ క్రమంలో ప్రజలకు మొబైల్ ద్వారా తన సందేశాన్ని ఇవ్వనున్నారు… ” నమస్కారం ,నేను మీ హరిశ్ రావు ని మాట్లాడుతున్నాను…ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ సర్వేక్షన్ లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది..మన సిద్దిపేట పట్టణాన్ని మీ …
Read More »ఎర్రబెల్లి దయాకర్ రావు ఎం చేశారో తెలుసా..?
ఆయనో ఎమ్మెల్యే, నిత్యం ప్రజా సేవే..అనునిత్యం తనను ఎన్నుకున్న ప్రజల మధ్యలోనే..తన ప్రజలకు ఈ అపదచ్చిన ఆదుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనెవరో కాదు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆదరించి క్షతగా త్రుడిని తన వెంట వచ్చిన పోలిస్ వాహనంలోకి ఎత్తుకొని ఆసుపత్రికి తరలించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే నియోజకవర్గంలోని దర్దేపల్లి దుబ్బతండాకు …
Read More »భూగర్భజలాలు అడుగంటింది…మీ పాపం వల్ల కాదా?
ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలననే తెలంగాణ ప్రాంతంలో భూగర్బజలాలు అడుగంటి పోవడానికి కారణమని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ పార్టీ ఫై విరుచుకపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమనూరు యం.పి.పి సాగర్ నియోజకవర్గం పరిదిలోనీ నిడమనూర్ యం.పి.పి దాసరి నరసింహతో పాటు పెద్దవూర మండలం కొత్తలురు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, సిరసన గండ్ల సర్పంచ్ పవన్ …
Read More »