Home / KSR (page 360)

KSR

చంచ‌ల్ గూడా జైలుకు గ‌జ‌ల్‌..12వ తేదీ వ‌ర‌కు జైలు జీవిత‌మే

లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ ను ఇవాళ ఉదయం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరుగుతున్నాయి. శ్రీనివాస్‌ను …

Read More »

రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన గజల్ శ్రీనివాస్.. వీడియో లీక్

సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఊచలు లెక్కిస్తున్న గాయకుడు గజల్ శ్రీనివాస్ కీచకానికి అద్దంపట్టే ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది  .    

Read More »

ట్వీట్ట‌ర్‌లో విన‌తి…ఇద్దరు ఆపన్నులకు సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌

ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. సహాయం కోరుతూ ట్వీట్‌ చేసిన వెంటనే స్పందించి ప్రాణం నిలిపేలా చేశారు. ఓ చిన్నారి సహా మహిళకు కావాల్సిన సహాయం చేయడంలో తక్షణం స్పందించారు. రెండేండ్ల వయస్సున్న ఓ చిన్నారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని జువ్వాడి వినాయక్‌రావ్‌ …

Read More »

క‌స్తూరిభా స్కూళ్ల‌కు కొత్త రూపం…198 కోట్ల‌తో కొత్త నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల‌ను నూత‌న బాట ప‌ట్టించేందుకు తెలంగాన ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.  తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రూ.198 కోట్లతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీలకు నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి …

Read More »

24 గంట‌ల విద్యుత్ వెనుక సీఎం కేసీఆర్ ఎంత శ్ర‌మించారంటే..!

24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫరా దేశంలోని అన్నివ‌ర్గాల‌ను చూపును తెలంగాణ‌వైపు తిప్పుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ప‌ట్టుద‌ల వ‌ల్లే ఈ నిర్ణ‌యం వెలువ‌డిందనే సంగ‌తి తెలిసిందే. అయితే దీని వెనుక ఎంత కృషి ఉందో తాజాగా శాసనమండలి  ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్ల‌డించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్లే …

Read More »

రేవంత్ పై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబ‌లి ఎవ‌రని, రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందన‌డాన్ని తాను అంగీకరించనని ఆమె …

Read More »

సీఎం కేసీఆర్‌,పవన్‌ కల్యాణ్‌ల భేటీ పై పల్లా క్లారీటీ

నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌, …

Read More »

కౌన్సెలింగ్ కు హాజరు కానీ యాంకర్ ప్రదీప్..!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ ఇవాళ నిర్వహించిన …

Read More »

 రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …

Read More »

ప్రజాక్షేత్రంలో పుట్ట మధు..!

ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు చేపట్టిన మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన  లబిస్తుంది . ప్రతిక్షణం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చొరవ చూపుతున్నారు .తమ సమస్యలను తమ ఎమ్మెల్యే నే దగ్గరుండి మరి పరిష్కరిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat