Home / KSR (page 382)

KSR

మంత్రి కేటీఆర్ మాట‌ను ఫాలో అవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

స‌బ్బండ వ‌ర్గాల భాగ‌స్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధి అనే ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌రో కీల‌క వ‌ర్గం సంఘీభావం తెలిపింది. చేనేత కార్మికుల‌కు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, చేనేత శాఖా మంత్రి కే తార‌క‌రామారావు వారం లో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా..దాన్ని తాను ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కీల‌క పిలుపును అందుకొని తాము సైతం అంటూ …

Read More »

కార్టూన్ల ప్రదర్శనకు మంచి స్పందన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్టూన్ల ప్రదర్శన ప్రపంచ నలుమూలల నుండి తరలివస్తున్న సాహిత్య , కవులు, రచయితలు , తెలుగు భాషాఅభిమానుల౦దరిని ఆకట్టుకుంటుంది .ఈ క్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ వెంకటరమణ రావు నెల్లుట్ల వేసిన 340 కవులు ,కళాకారుల కార్టూన్లన్నింటికి మంచి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తొలిగిన ఆఖరి అడ్డంకులు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది దశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోన్న కాళేశ్వరం పనులు.. తుది దశ పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందిన విషయం విదితమే. తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, …

Read More »

రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి..షెడ్యుల్ ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు రాత్రి రామ్‌నాథ్ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. 20వ …

Read More »

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లలో ఆ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. जीता विकास, जीता गुजरात। जय जय गरवी गुजरात! — Narendra Modi (@narendramodi) December 18, 2017 హిమాచల్ ప్రదేశ్‌లో కమలం వికసించిందని, అభివృద్ధికి ఘన విజయం లభించిందని పేర్కొన్నారు. గుజరాత్‌ గురించి ఇచ్చిన ట్వీట్‌లో ‘‘అభివృద్ధి గెలిచింది, గుజరాత్ …

Read More »

మోదీ నిజంగా సంతోషంగా ఉన్నారా..? ప్రకాష్‌రాజ్‌ సంచలనం

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా స్పందించిన ప్రకాష్‌రాజ్‌.. మోదీ నిజంగా సంతోషంగా ఉన్నారా? అంటూ ‘జస్ట్‌ఆస్కింగ్‌’ అంటూ ప్రశ్నించారు.‘ప్రియమైన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు.. అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో స్వీప్‌ చేసి.. 150+ పైగా సీట్లు సాధిస్తామన్నారు? ఏమైంది? ఇప్పటికైనా మీరు ఒక్క క్షణం ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల …

Read More »

పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్

పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేసారు.మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.నల్లగొండ జిల్లాలోని హలియా మండల కేంద్రంలో నిరుపేద క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున ఉచితంగా వస్ర్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నిరుపేదలను ఓటు బ్యాంకుగానే చూశారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం పేదల కోసం …

Read More »

రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం..ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్ఫష్టం చేశారు. ఇవాళ ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు …

Read More »

రాహుల్ గాంధీ పై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వాఖ్యలు

రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు . గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.గుజరాత్‌లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.గుజరాత్‌లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి …

Read More »

రెండు రాష్ట్రాల్లో విరబూసిన కమలం

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్ లలో బీజీపీ తన విజయపతాకం ఎగురవేసింది. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో వందకు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో దాదాపు 40 కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. గుజరాత్ తో ఆరోసారి అధికారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat