ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తు తున్నాయి … Ramanna, congratulations on winning "Leader of the Year" award! Wishing you super duper health selfishly because we need you …
Read More »విజయ్ రూపానీ ఘన విజయం..!
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయబావుటా ఎగురవేశారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్గురుపై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ మొదలైన తొలి గంటన్నర వరకు వెనుకబడిన ఆయన.. తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక దశలో ఇంద్రనిల్ …
Read More »గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01 హిమాచల్ప్రదేశ్లో బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »ఈ రోజు మహాసభలకు హాజరుకానున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ రోజు సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. …
Read More »గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్లో బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ప్రదేశ్లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »రాహుల్గాంధీ గెలవాలని ప్రత్యేక పూజలు..!
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా..కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు (హవాన్) నిర్వహిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్గాంధీ నాయకత్వం విజయం సాధించాలని కాంక్షిస్తూ..ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు.
Read More »ప్రజాసంకల్పయాత్ర..38వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్ క్రాస్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుంది. 10.30కు నెలకోట తండా చేరుకున్నాక అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఎగురవేస్తారు. 11.30కు నెలకోట చేరుకుంటారు. 12.30కు ధర్మవరంలో భోజన విరామం ఉంటుంది. పాదయాత్ర …
Read More »సీఎం కేసీఆర్ ను దీవించండి.. మంత్రి హరీశ్
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిండు మనస్సుతో సీఎం కేసీఆర్ కు దీవెనలు ఇవ్వాలని కోరారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజక్ట్ నుంచి సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.వచ్చే జనవరి చివరికల్లా దేవాదుల పంపులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి …
Read More »భారత్ ఘనవిజయం
విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకున్నది. 2 వికెట్ల నష్టానికి భారత్ 219 పరుగులు చేసింది. భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ ను గెలుచుకున్నది.
Read More »“లీడర్ ఆఫ్ ది ఇయర్” కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ “లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్రూమ్ …
Read More »