టీఆర్ఎస్ పార్టీ లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఇవాళ మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, …
Read More »ఐటీ కంపెనీలకు కేరాఫ్ హైదరాబాద్..కేటీఆర్
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . హైరాబాద్ టెక్మహీంద్రా క్యాంపస్లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాలేజీలు, పరిశ్రమల …
Read More »లైన్లో నిలబడి ఓటు వేసిన ప్రధాని
గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు ఇవాళ జరుగుతుంది . పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. Ahmedabad: PM Modi stands in queue at booth number 115 in Sabarmati's Ranip locality to cast his vote. BJP's sitting MLA Arvind Patel is up …
Read More »ఆ చేతికి ఎముక లేదు
సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు —————————-—————————-——— వారానికో, పదిరోజులకో తనగురించి ఒక పోస్టింగ్ పెట్టకుండా ఉండలేని పరిస్థితులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు కల్పిస్తారు అని గతంలో నాలుగైదు సార్లు రాసినట్లు గుర్తు. మళ్ళీ ఈరోజు రాయకుండా ఉండక తప్పడం లేదు. హోమ్ గార్డు అనే పోస్ట్ అటు కానిస్టేబుల్ కు కాదు ఇటు కాకుండా పోదు. మొదటినుంచి వారికి వేతనాలు చాలా …
Read More »మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన..రాష్ట్రంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీల సీఈఓలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈఓ జాన్ ఫ్లానరీ, వాన్చూ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ విశాల్ తో మంత్రి కేటీఆర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలను కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. పెట్టుబడుదారులకు రాష్ట్ర …
Read More »బస్తీ దవాఖనలతో హైదరాబాద్లో ఏం మార్పు వస్తుందంటే…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. నగరంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. నగరంలో బస్తీ దవాఖానల ఏర్పాటుపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిoది. ఈ సమావేశంలో …
Read More »ఈ నెల 22న ఘనంగా క్రిస్మస్ విందు
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వమతస్థుల సుఖసంతోషాల కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్, క్రిస్మస్ లకు కూడా భారీగా నిర్వహించడం ద్వారా అన్ని మతస్థులు ఆనందోత్సాహాల మధ్య ఉండేలా…ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఈ నెల 22న నగరంలోని నిజాం …
Read More »నేటి నుంచి మహాసభల కిట్లు పంపిణీ..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు పుస్తకాల కిట్లను నేటి నుంచి రవీంద్రభారతి ప్రాంగణంలో పంపిణీ చేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి …
Read More »టీఆర్టీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కానుక..!
టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) కి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉద్యోగ గైడ్ పేరుతో టీసాట్ చానెల్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నది.రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రోజుకు పది గంటల చొప్పున 80 రోజులపాటు కార్యక్రమలను ప్రసారం చేయనున్నట్టు టీసాట్ సీఈవో ఆర్ శైలేశ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణప్రాంత నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను ప్రసారం చేయనున్నామన్నారు. ఈ రోజు నుంచి విద్య, …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ తల్లి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, తుది విడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన విషయం తెలిసిందే . మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఆ నేపధ్యంలో చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే లైన్లలో నిలబడుతూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. PM Modi's mother Heeraben cast her vote in a …
Read More »