Home / KSR (page 39)

KSR

సీఎం కేసీఆర్ ను కలవనున్న జనసేన అధినేత పవన్

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ” ఆర్టీసీ సిబ్బంది తమ సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని కోరారని “అన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె,వారి సమస్యలపై …

Read More »

2020 జూన్ 1 నాటికి వన్ నేషన్ వన్ కార్డు

వచ్చే ఏడాది జూన్ నెల ఒకటో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా వన్ నేషన్.. వన్ కార్డు పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చు అని కేంద్ర మంత్రి పాశ్వాన్. అయితే ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని .. రేషన్ కార్డు లబ్ధిదారుల …

Read More »

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను విభిన్న నోటిఫికేషన్లతో భర్తీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ఎస్పీడీసీఎల్ ఐదు వందల అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు రేపటి నుంచి అంటే గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. అర్హతల గురించి పూర్తి వివరాలతో పాటుగా ఫీజులు చెల్లింపు తదితర అంశాల గురించి దీనికి సంబంధించిన tssouthernpower.cgg.gov.in లో తెలుసుకోవచ్చు. అయితే …

Read More »

సరికొత్త అవతారంలో లాలూ కుమారుడు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొదట నుంచి తనకు తాను కృష్ణావతారంగా చెప్పుకునే తేజ్ ప్రతాప్ తాజాగా దీపావళి పండుగ నాడు సరికొత్త అవతారమెత్తాడు. ఇందులో భాగంగా మధురలో పెద్ద జుట్టు,నుదుటన తిలకంతో దీపావళి నయా లుక్ తో ప్రత్యేక్షమయ్యాడు. వేడుకల్లో పాల్గొన్న ప్రతాప్ గోవర్ధన పూజ నిర్వహించి యమునా నది ఒడ్డున ప్రత్యేక …

Read More »

శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్

మహారాష్ట్రలో అధికారాన్ని చేజిచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేనకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర లో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవీపై పట్టు వదలని శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను ఇస్తామని …

Read More »

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినేట్ ఈ రోజు గురువారం సమావేశమైంది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని క్యాబినేట్ ఈ నిర్ణయాలకు ఆమోద ముద్రవేసింది. వచ్చే ఏడాది జనవరి 26వ తారీఖు నుంచి అమ్మఒడి పథకం అమలు చేయనున్నది. అంతేకాకుండా డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో పౌష్టికాహారానికి రూ.90కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ వ్యవసాయ …

Read More »

రూ. 125 నాణెం విడుదలచేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

125 రూపాయల నాణేన్ని మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఈ ఏడాది పరమ హంస యోగానంద 125 వ జయంతి కావడంతో ప్రభుత్వం ఆయన స్మారకార్థం ఈ నాణెం విడుదల చేసింది. పరమహంస యోగాతో ఎన్నో అద్భుతాలు చేశారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం 125 రూపాయల నాణెం విడుదల చేసిందన్నారు. 1893 లో జన్మించిన పరమహంస …

Read More »

మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి..!!

ఈ నెల 31న హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని ఆయన ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు. 800 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం, మొత్తం 8,056 …

Read More »

కేసీఆర్ విజ్ఞాన కేంద్రం..విద్యార్థుల పాలిట వరం.. మంత్రి కేటీఆర్

పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థుల భవిష్యత్ లో వెలుగులు నింపేలా కేసిఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ నేతృత్వంలో..దీనికి సంబంధించిన లోగోను హైదరాబాద్ లోని కార్యాలయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రఘువీర్ సింగ్ తీసుకున్న చొరవని మంత్రి కేటీఆర్ అభినందించారు. పాఠశాల పిల్లల్లో జ్ఞానం …

Read More »

ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నీరా స్టాల్స్..!!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘నీరా’ అమ్మకాలకు త్వరలోనే శ్రీకారం చుడతామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. నీరా పాలసీ, మార్గదర్శకాలను సోమవారం ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు నీరా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని అన్నారు. గత 70 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat