వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే.. ఈ క్రమంలో ఇవాళ ఆమె ట్విట్టర్ ఖాతాను తెరిచారు.ఈ విషయాన్నీ తన పేస్ బుక్ ఖాతాలో తెలిపారు. Hello #YSRKutumbam !#myfirstTweet Follow Me on Twitter – https://twitter.com/RojaSelvamaniRK Posted by Roja Selvamani on Wednesday, 13 December 2017 ఈ …
Read More »హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »ఆ తేడాను గుర్తించని వారే…తెలుగు మహాసభలపై విమర్శలు..ఎమ్మెల్సీ కర్నె
మన యాస, భాషకు చక్కటి వేదిక ప్రపంచ తెలుగు మహా సభలని అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేరన్న సంగతి గుర్తించలేవి వారే ఇలా విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ యాసను మాట్లాడనివ్వని పరిస్థితుల్లో…భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని ఆయన వివరించారు. భారత మాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఆంధ్ర మాత ఉండేదని…కుట్రతో …
Read More »తెలుగు మహాసభలు..కాంగ్రెస్కు ఘాటు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా
ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వక విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు ఉండనున్నాయని తెలిపారు. సభ ప్రారంభం రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్లు నరసింహన్ ,విద్యాసాగర్ రావు హాజరవుతారు.ముగింపు రోజు భారత రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 8000 మంది హజరవుతున్నారని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు …
Read More »బ్రేకింగ్..టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా
టీఆర్ఎస్లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఈమేరకు వారు తమ రాజీనామా …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..2017
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. కార్యక్రమాల వివరాలు : పాల్కురికి సోమనాథ ప్రాంగణం …
Read More »ఉమ్మడి పాపం బాబ్లీ గాయం…కాళేశ్వరం తెలంగాణ ఘనత
స్వరాష్ట్రంగా ఎదిగిన తెలంగాణ ఏం సాధించిందనేందుకు ఇదో నిదర్శనం. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెనుముప్పులా పరిణమించిన ‘బాబ్లీ’ బంధనానికి విరుగుడుగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిలుస్తుందని ఆయకట్టు రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో కాళేశ్వరం పనులను పరిశీలన జరిపి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, నిరంతరం పనులను పర్యవేక్షణ జరిపేలా చర్యలు చేపట్టడంతో నిర్ణీత గడువులోపే పనులు పూర్త య్యే అవకాశాలున్నాయని …
Read More »ఉమా మాధవరెడ్డిచేరికతో…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్
ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్ కానుంది. రాష్ట్రస్థాయిలోనూ టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. …
Read More »‘ఎంసీఏ’ ట్రైలర్ విడుదల
నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ మూవీ ట్రైలర్ వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ను ఇవాళ విడుదల చేశారుఇందులో నాని అన్నయ్య పాత్రలో రాజీవ్ కనకాల, వదినగా భూమిక కనిపించారు. భూమిక తన మరిది నానితో ఇంటి పని చేయిస్తున్న దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి.దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. …
Read More »