Home / KSR (page 396)

KSR

ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ వినోద్

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.. ముఖ్యమంత్రి కేసీఅర్ రీ డిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు.ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ … జాతీయ స్థాయిలో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ …

Read More »

సోనియాగాంధీకి మోడీ శుభాకాంక్షలు

ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే .. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . సంపూర్ణ అయురాగ్యలతో , సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు అయన ట్వీట్ చేశారు. Birthday greetings to Congress President Smt. Sonia Gandhi. I pray for her long life and good health. …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ  సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో …

Read More »

క్రైస్తవులకు తెలంగాణ సర్కారు అరుదైన కానుక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు చెందిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో మొన్న జరిగిన బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను అందించిన సర్కార్.. ముస్లిం లకు కుడా బట్టలు అందించింది .ఈ నేపధ్యంలో ఈ నెల 25 వ తేదీన క్రిస్మస్‌ పండుగకు కూడా కానుక …

Read More »

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ..మంత్రి కేటీఆర్‌

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ మారుతున్న‌ద‌ని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు  పాల్గొన‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్‌పీరియన్స్ చేశారు. Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect …

Read More »

నోరూరించే తెలంగాణ రుచులతో.. తెలుగు మహాసభలు..!

తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు . ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు …

Read More »

ఎంపీ పొంగులేటికి పితృవియోగం

ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాఘవ రెడ్డి ఇవాళ కన్ను మూశారు .రాఘవ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారాయణ పురం లో జరగనున్నాయి రాఘవ రెడ్డి మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంతాపం తెలిపారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న పుజారా

గుజరాత్‌ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.తొలి దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది.ఈ క్రమంలో భారత టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌లోని రవి విద్యాలయ బూత్‌లో పుజారా ఓటేశారు. Cricketer Cheteshwar Pujara casts his vote in Rajkot's Ravi Vidayalaya booth. …

Read More »

ఓటు వేసిన గుజరాత్ సీఎం

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్‌ జరగనుంది.ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్‌ రూపానీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. గుజరాత్ లో …

Read More »

అంగన్‌వాడీల నియామకాలు వేగవంతం చేస్తాం.. మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కొత్తగా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్స్‌.. అంగన్‌వాడీల నియామకాలు వేగవంతం చేస్తామని రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.రాష్ట్రంలోని అన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో ఐరిస్‌, బ‌యోమెట్రిక్ విధానం అమ‌లోకి తెస్తామని అన్నారు . పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఐరిస్‌ విధానాన్ని ప్రవేశపెడుతామన్నారు. జనవరి నాటికి కొత్తగా 300 మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat