దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు.ఈ క్రమంలో మహారాష్ట్ర జల సంరక్షణ మంత్రి రామ్ షిండే రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తూ వీడియోకి చిక్కారు. ఆదివారం రోజు ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. సోలాపూర్ – బార్సి రోడ్డు మీదుగా మంత్రి తన కారులో వెళ్తుండగా ఈ పని చేశారు. …
Read More »కాంగ్రెస్ కార్యకర్తను.. ఎకిపారేసిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్ మ్యాప్స్ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న …
Read More »ప్రారంభానికి ముందే హైదరాబాద్ మెట్రోకు అవార్డుల పంట..!
భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్ కు మియాపూర్ కేంద్రంగా మారనుంది. సర్వహంగులు దిద్దుకుంటున్న మెట్రో కారిడార్ తో మియాపూర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రారంభం దగ్గర పడడంతో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో కారిడార్ అంతటా గ్రీనరీ, పార్కింగ్, సైకిల్ రైడింగ్, ఫుట్ పాత్ …
Read More »నాడు డంపింగ్ యార్డ్…నేడు పాలపిట్ట పార్క్…ఫలించిన మంత్రి కేటీఆర్ ప్రయత్నం
తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని ప్రశ్నించిన వారికి చెంపపెట్టు సమాధానం. నాటి పాలకుల అడ్డగోలు పనులను చక్కదిద్దుతూ స్వరాష్ర్టాన్ని సరైన బాటలో నడుపుతున్న దూరదృష్టికి నిదర్శనం తాజా సంఘటన. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కోత్తగూడ రిజర్వు ఫారెస్ట్ లో పాల పిట్ట సైక్లింగ్ పార్క్. తాజాగా ఈ పార్క్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రికేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ …
Read More »రాహుల్ పట్టాభిషేకం…ముహూర్తం ఖరారు చేసిన అధిష్టానం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది.పార్టీ పగ్గాలు రాహుల్కు అప్పగించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ …
Read More »హైదరాబాద్లో జీఈఎస్…మోడీ, ఇవాంకా ట్వీట్ల జోరు
ఈ నెలాఖరులో హైదరాబాద్లో మూడురోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కు మరో పది రోజుల గడువు ఉన్నప్పటికీ…దేశ విదేశాలకు చెందిన వక్తల్లో ఈ సదస్సు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు..సమ్మిట్లో పాల్గొనే వక్తల నుంచి మొదలుకొని హాజరయ్యే వారి వరకు ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్నారు. సమ్మిట్కు విశిష్ట అతిథిగా హాజరవుతున్న అగ్రరాజ్యధిపతి ట్రంప్ …
Read More »రాజీనామా లేఖ ఇవ్వడానికి భయపడుతున్నారా..?
ఇదిగో రాజీనామా చేసిన అంటూ హంగామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చిన విషయమూ తెలిసిందే. 16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం …
Read More »ఇందిరా జయంతి సాక్షిగా తన్నుకున్న కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీలో శృతిమించిన స్వేచ్ఛకు మరో నిదర్శనం. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ పార్టీలో ఏకంగా సీనియర్ల ముందే..బాహాబాహీకి దిగారు. ఇది ఆదిలాబాద్లో జరిగింది. ఇందిరా జయంతి సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో వివాదం ఏర్పడడంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. వేదికపై కుర్చీల కోసం కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన …
Read More »ముద్రగడ కొత్త డెడ్లైన్.. బాబుకు బీపీ పెరగడం ఖాయం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో వైపల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండటమే కాకుండా…కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గృహనిర్భందం చేసిన తీరుపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావరణం ఉండగా…ప్రభుత్వాన్ని ముద్రగడ మరోసారి …
Read More »24గంటల విద్యుత్ సక్సెస్…జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో 24 గంటల కరెంటు
స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మరో రికార్డును తన సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. మొదట వారం రోజులు మాత్రమే ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కారు, మరింత అధ్యయనం కోసం రెండు వారాలపాటు కొనసాగించింది. మంగళవారం నుంచి మళ్లీ 9గంటల విద్యుత్ను వ్యవసాయానికి సరఫరా పునరుద్ధరించనున్నట్టు ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి …
Read More »