తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ,అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో ఈ రోజు బుధవారం ఒక అవగాహానా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో …
Read More »రూ.2 వేల నోటు గురించి వెలుగులోకి వచ్చిన రహాస్యం
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని తొలి ఎన్డీఏ ప్రభుత్వ హాయాంలో తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం పాత నోట్లను రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లను,వంద,రెండు ,ఐదు వందల నోట్లను తీసుకురావడం. అయితే తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అదే కొత్తగా రూ. 2వేల నోట్లను ముద్రించడం ఆర్బీఐ నిలిపివేసింది అని.2016-17ఏడాదికి గాను రూ.354కోట్ల రెండు వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ …
Read More »ముఫ్పై రోజుల ప్రణాలిక.. ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళిక సిద్దం..!!
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ముఫ్పై రోజుల కార్యాచరణలో అటవీ శాఖ మంచి పనితీరును కనపరిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళికను (విలేజ్ లెవల్ గ్రీన్ ప్లాన్) సిద్దం చేశారు. ఒక్కో గ్రామంలో ఏమేరకు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని మొక్కలు నాటవచ్చు. ప్రస్తుత యేడాదిలో పాటు రానున్న సంవత్సరాల్లో ఎన్ని మొక్కలు నాటవచ్చు, వాటిని …
Read More »గులాబీ జెండాతోనే అభివృద్ధి..మంత్రి జగదీష్రెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనార్టీలను భాగస్వామ్యం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 తర్వాత వచ్చిన మార్పులను ముస్లిం మైనార్టీలు గుర్తించాలన్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ జరిగింది ఈ గడ్డ మీదనే అన్నారు. …
Read More »గ్రామాల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి ఎర్రబెల్లి
గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి గ్రామా పంచాయతికి హరితహారం మొక్కల పెంపకం, పారిశుద్ద నిర్వహనాకు ఒక ట్రాక్టర్ ఇవ్వనున్నట్లు …
Read More »పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు ప్రారంభించుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొన్నటిదాకా జరిగిన 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, ఈ కార్యక్రమ స్పూర్తితో పట్టణాల్లో ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పారిశుద్ద్యంపైన ప్రతి పురపాలిక, …
Read More »ఈ నెల 17న.. హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. ఎమ్మెల్సీ పల్లా
ఈ నెల 21 హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్లో …
Read More »ఐటీఐ కళాశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి హరీష్
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ శివారు గుట్ట వద్ద రూ.2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మాణ పనులను సోమవారం మధ్యాహ్నం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి కళాశాలను అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 4నెలల్లో జనవరి నెలలోపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు జరగాలని ఇంజనీరింగ్ వర్గాలను ఆదేశించారు. …
Read More »జిల్లాకు ఒక్క టోల్ ఫ్రీ నంబర్..మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు, సలహాలు , పిర్యాదుల కోసం వెబ్ సైట్,కాల్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ దారులకు ఆసరా లబ్ధిదారులకు 864 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ సీఎం అయ్యాక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులకు సరైన …
Read More »హైవేలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు..మంత్రి వేముల
అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో వన్ నేషన్-వన్ ట్యాగ్ పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయమంత్రి వీకే సింగ్, తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టోల్ ప్లాజాలలో ఎక్కువ సమయం వెచ్చించకుండ.. ఇంధనం కూడా ఆదా అయ్యేలా కొత్త …
Read More »