రాజకీయ నాయకులు పబ్లిక్ ఫంక్షన్లలో కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం, వారి భుజాలపై చేతులు వేయడం సర్వసాధారణమే. కానీ, కార్యకర్తలను ఇంటికి పిలిచి, తమతోపాటు భోజనం పెట్టించడం ఎక్కడా కనిపించదు. ఇలాంటి నాయకులున్న రోజుల్లో విలువలతోకూడిన రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు, మానవత్వం, మంచితనం అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. ఎక్కడో మారుమూల అటవీ గ్రామంలో అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళా కార్యకర్తను ఇంటికి పిలిపించుకొని, …
Read More »సిరీస్ కైసవం చేసుకున్న ఇండియా
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ సేన గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది. ఇది భరత్ కు వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. కొలిన్ మన్రో (75), విలియమ్సన్ (64), …
Read More »ఫ్రెంచ్ ఓపెన్ విజేత తెలుగు తేజం..
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)ను శ్రీకాంత్ ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. వరుసగా రెండు సెట్లలో 21-14, 21-13 తేడాతో విజయ కేతనం ఎగురవేశాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న శ్రీకాంత్.. వరుసగా రెండో టైటిల్ …
Read More »శివబాలాజీ భార్యకు మెయిల్ వేధింపులు
సినీనటుడు, తెలుగు బిగ్బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు . తన భార్య, నటి మధుమితను ఎస్ఎంఎస్లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో …
Read More »టిఆర్ఎస్ లో చేరిన కొడంగల్ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో పెద్రిపాడు ఎంపీటీసీ కె.శ్రీనివాస్, …
Read More »బిగ్ బ్రేకింగ్.. రేవంత్ రెడ్డి కి భారీ షాక్
ఈ రోజు కొడంగల్లో .రేవంత్రెడ్డి కార్యకర్తలతో సమావేశమైన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో రేపు జలవిహార్లో రేవంత్రెడ్డి తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రేవంత్ ఈ సమావేశ స్థలాన్ని మార్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Read More »గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటిన నల్లగొండ విద్యార్థి
నిన్న వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో నల్లగొండ జిల్లావాసి నూకల ఉదయ్రెడ్డి(హాల్ టికెట్ నెం. 2011211495) సత్తా చాటారు. రాష్ట్రస్థాయి రెండోర్యాంక్ సాధించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన నూకల వెంకటరెడ్డి, పద్మల కుమారుడైన ఉదయ్ ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ఇంటర్ను హైదరాబాద్లో పూర్తి చేశాడు. అక్కడే శ్రీహిందూ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఉదయ్ డీఎస్పీ కావాలన్న పట్టుదలతో గ్రూప్-1కు స్వతహాగా ప్రిపేరయ్యాడు. గతంలో 2011 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉదయ్ …
Read More »కేంద్రమంత్రికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేఖ
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. అత్యధిక వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని లేఖలో కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇపుడున్న 45వ నంబరు జాతీయ రహదారికి …
Read More »తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం
నల్లగొండలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి జగదీష్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్రెడ్డితో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వందేళ్లు …
Read More »దివ్యాంగులతో సినిమా చూడనున్న రవితేజ
హీరో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రంపై దివ్యాంగులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రవితేజ అంధుడిగా నటించిన ఈ సినిమాను చూసేందుకు దివ్యాంగులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో వారు సందడి చేస్తున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం డైరెక్టర్ మరియు కమిషనర్ శైలజా ఆధ్వర్యంలో 1200 మంది దివ్యాంగులు రాజా ది గ్రేట్ మూవీని వీక్షించనున్నారు. దివ్యాంగులతో కలిసి రవితేజ, నిర్మాత దిల్రాజు …
Read More »