Home / KSR (page 487)

KSR

నేడే కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ” కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కు ” నకు సంగెం, గీసుగొండ మండలాల సరిహద్దులో సీఎం కేసీఆర్‌ ఈ రోజు  శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ స్థాయిలోనే అతిపెద్ద వస్త్రఉత్పత్తుల కేంద్రంగా గుర్తింపు పొందనున్న ఈ టెక్స్‌టైల్‌ పార్కు వరంగల్‌రూరల్‌ జిల్లాలో సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. సంగెం మండలం చింతలపల్లి సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్‌ పార్కుతోపాటు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కాజీపేట …

Read More »

సిరిసిల్లలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం..కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. ఫిజికల్ డైరెక్టర్ గొట్టె అంజయ్య పదవి విరమణ కార్యక్రమంలో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా ఆర్గనైజర్ రేణుక, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు కూడా …

Read More »

రేపు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్

రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు మ.2.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.2.30 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్ రూరల్ జిల్లాకు బయలుదేరుతారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. …

Read More »

జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్.. మంత్రి హరీశ్

వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …

Read More »

పోలీస్ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి …

Read More »

ఉల్లిపాయ‌లు అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..!

చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో….. ఉల్లిపాయను చంక‌లో పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు.! అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది.! అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంతా? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం.! ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండుచంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా…. చంకలో మృదువుగా ఉండే …

Read More »

సీతాఫలం లాభాలు తెలిస్తే.. మీరు వెంట‌నే తింటారు..!

సీతాఫ‌లం… ఈ సీజన్‌లో మ‌న‌కు ల‌భించే పండ్ల‌లో ఇది కూడా ఒక‌టి. దీంట్లో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. దీన్నినిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. సీతాఫ‌ల‌మే కాదు దీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలు మ‌న‌కు ఎంత‌గానో …

Read More »

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు..!

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …

Read More »

యూపి సీఎం కంటతడి..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీపావళి సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ… గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘ఏక్ దియా- షాహీదోం కే నామ్’కార్యక్రమానికి సీఎం యోగి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన.. ఉబికి వస్తున్న కన్నీళ్లను పలుమార్లు చేతులతో తుడుచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతరం …

Read More »

అందరూ సమన్వయంతో పని చేయాలి… మంత్రి కడియం

వరంగల్ రూరల్ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా సభా వేదికను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. వేదిక వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ …రేపు  వరంగల్ కు సంబంధించి 4 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 11వేల కోట్ల పెట్టుబడులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat