మూడు ముళ్ల బంధంతో మెట్టినింటికి వెళుతున్న సమయంలో ప్రతి ఆడపిల్ల భావోద్వేగానికి గురౌతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా సరే.. తల్లిదండ్రులకు దూరమౌతున్నందుకు మనస్సులోతుల్లో బాధగానే ఉంటుంది. కథానాయిక సమంత కూడా ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి పీటలపై ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్షణంలో తీసిన ఫొటోను సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.‘ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. నిన్న తీసిన షాట్ ఇది. …
Read More »ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయండి… కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి …
Read More »కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ…సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర౦లో జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రతిపాదిక అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త …
Read More »ఎల్బీనగర్ చౌరస్తా మూసివేత…
హైదరాబాద్లో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూ టర్న్ పద్దతి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో రేపటి నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. యూ టర్న్ పద్దతిని ఎల్బీ నగర్ చౌరస్తాలో రేపటి నుంచి అమలు చేయనున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. మెట్రో రైలు, స్కైవే పనులు జరుగుతున్నందున్న ఎల్బీనగర్ కూడలి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ కూడలిని …
Read More »ఈ నెల 11న కొత్త జిల్లాల కలెక్టరేట్లకు కేసీఆర్ శంకుస్థాపన..!
తెలంగాణ రాష్ట్ర౦లో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదే రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో 11న …
Read More »కంప్యూటర్ లో మీకు ఈ షార్ట్ కట్లు తెలుసా..?
కంప్యూటర్ ఆధునిక జీవితంలో ఒక భాగమైపోయింది. దీన్ని వాడకంలో మౌజ్ది కీలకపాత్ర. అయితే కీ బోర్డు కూడా కీలకమైనదే. టైపింగ్ చేయాలంటే దీన్ని వాడాల్సిందే. కీబోర్డులో కొన్ని షార్ట్ కట్లను వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాంటి కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి 10 షార్ట్ కట్లు మీకోసం .. Alt+Tab డెస్క్ టాప్పై ఉన్న పలు సాఫ్ట్ వేర్, ఇతర అప్లికేషన్లోకి చకచకా మారేందుకు. Ctrl + Shift+ …
Read More »కంగ్రాట్స్ సమంత…మంత్రి కేటీఆర్
టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. …
Read More »బంగారు తెలంగాణ నిర్మాణమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణం వైపు పరుగులు తీస్తుంది.. ఈ క్రమంలో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లగా మార్చి మెరుగైన రవాణా సదుపాయాలను ప్రజలకు అందజేస్తుంది ఈ నేపద్యంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వెంకట్రావ్ పల్లి గ్రామంలో మురుగు కాల్వ …
Read More »20కోట్ల శివలింగం..!
తమిళనాడులోని పుదుకోట జిల్లా విరాలిమలై వద్ద కారులో తరలిస్తున్న పురాతన మరకత లింగాన్నిస్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విరాలిమలై వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వెళుతున్న కారును రాష్ట్ర రవాణాసంస్థ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. …
Read More »అన్ని తానై నడిపించిన ఎంపీ బాల్క సుమన్…!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ …
Read More »