నేలపై జాలువారే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకొని భూగర్భజలాలు పెంచడం…ప్రకృతిని కాపాడటం..పశుపక్ష్యాదులకు నీడ కల్పించడం…పచ్చని పంటకు ఆదరువుగా ఉండటం లక్ష్యంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలలో మరో ముందడుగు వేసింది. వంతెనలను కేవలం సాఫీగా సాగే ప్రయాణం కోసమే కాకుండా…నేలపై పడిన చినుకును ఒడిసిపట్టే నీటినిల్వ కేంద్రంగా కూడా మార్చేందుకు ప్రణాళిక వేసింది. మెరుగైన ప్రజా రవాణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు …
Read More »చీటింగ్కి కేరాఫ్ @ కరాచీ బేకరీ..!
గతం లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనల్ని గతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్లే టైం మిషన్ అందులో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన కరాచీ బేకరీ వాళ్ల దగ్గర కూడా అలాంటి టైం మెషిన్ ఉన్నట్లు తెలుస్తోంది! అందుకు ఈ బ్రెడ్ ప్యాకెట్ పై అతికించిన కాగితమే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే .. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో కరాచీ బేకరిలో ఓ వ్యక్తి …
Read More »అనుష్కతో పెళ్లి.. తేల్చేసిన ప్రభాస్..!
యువహీరో, రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారన్న కథనాలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిగ్గా మారాయి. అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని, డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరగనుందని సోషల్ మీడియాలో గత రెండు రోజులనుండి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని ప్రభాస్ సన్నిహితులు సైతం తోసిపుచ్చుతున్నారు. తమ మధ్య ఏదైనా ఉంటే ఆ విషయాన్ని స్వయంగా అనుష్క, ప్రభాసే చెప్తారు కానీ, ఇలా ఇతరులు వెల్లడించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. …
Read More »ఎస్బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్..!
భారత దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బీఐకి కొత్త బాస్ వచ్చారు. రజనీష్ కుమార్ను కొత్త చైర్మన్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టనున్న రజనీష్.. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆర్డర్లో తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో రజనీష్ కుమార్ ఒకరు. …
Read More »అభిమానులకు ప్రభాస్ ఉహించని బర్త్ డే గిఫ్ట్…!
ఎంతో కాలంగా ప్రభాస్ తో సినిమా చేయటం కోసం ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో.. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెల 23న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ …
Read More »బాలికలపై బీజేపీ ఎంపీ లైంగిక వ్యాఖ్యలు..!
పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఆ ఎంపీ బాలికలపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఎంపీ తీరు వివాదాస్పదమైంది. ఛత్తీస్ఘర్ బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహతో ఆ రాష్ట్ర బాలికలపై చేసిన లైంగిక వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన అసభ్య వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చత్తీస్ఘర్ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆ వీడియోలో మహతో …
Read More »తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీసీలకు మంచిరోజులు..
తెలంగాణ రాష్ట్రంలోనిఎంబీసీ లకు ఇక మంచి రోజులు వచ్చాయన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. బుధవారం మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే చత్తాధ శ్రీ వైష్ణవ సంఘం వారు నిర్వహించిన చైతన్య సదస్సుకి డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి తో కలిసి సమావేశం లో మాట్లాడారు. బ్యాంక్ లింకేజీ లేకుండా లోన్ ఇస్తామన్నారు తాడూరి. రాష్ట్రంలో ని ప్రధాన దేవాలయాల్లో వేద …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త …!
తెలంగాణ రాష్ట్ర౦లో నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది . వైద్యారోగ్యశాఖలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రెండువేల పర్మినెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించామని, సాంకేతిక, పాలనాపరమైన సమస్యల కారణంగా ఆ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2100 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో …
Read More »ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్ సర్వేయర్ సీహెచ్.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐ గణేష్తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్పీఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీని …
Read More »హన్మకొండ-ఖాజీపేట వద్ద రెండో ఆర్వోబి మంజూరు..!
హన్మకొండ నుంచి ఖాజీపేటకు వెళ్లాలంటే ఆ ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) మాత్రమే మార్గం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, మరమ్మత్తులు చేపట్టినా తొందరగా వెళ్లాలనుకునే వారికి నరకం కనపడాల్సిందే. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించాలంటే ఆర్వోబి పక్కనే సమాంతరంగా మరొక ఆర్వోబి ఉండాలని వరంగల్ వాసులు చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఇన్నాళ్లుగా డిమాండ్ గానే మిగిలింది. గత …
Read More »