Home / KSR (page 503)

KSR

దీపావళి పండుగ.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త

ఈ నెలలో రానున్న  దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర  రైల్వేశాఖ శుభవార్త అందించింది . ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్తగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ముంబై నుంచి ఢిల్లీకి 13.30 గంటల వ్యవధిలోగా చేరుకునేలా 18 కోచ్ లతో రాజధాని ట్రయల్ రైలును అధికారులు నడిపారు. అత్యంత వేగంగా నడిచే ఈ రైలుకు రెండు లోకో …

Read More »

వర్షం ఎఫెక్ట్…నేడు హైదరాబాద్ లో సెలవు

హైదరాబాదును భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. గాలులుతో కూడిన వర్షం హైదరాబాదుకు విద్యుత్ సరఫరా లేకుండా చేసింది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు స్థంభించింది. కురిసిన వర్షం ధాటికి సుమారు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపై నీరు చేరింది. నాలాలు …

Read More »

టీబీజీకేఎస్‌లో భారీగా చేరికలు…

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గడువు దగ్గరవుతున్న కొద్దీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నుంచి వలసలు భారీగా పెరిగాయి. గోదావరిఖనిలో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు చెందిన ముఖ్య నాయకులు షబ్బీర్‌అహ్మద్, అంబటి నరేశ్ ఎంపీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. వీరికి తోడుగా పెద్ద సంఖ్యలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా ఏపీఏ డివిజన్ పదోగని ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ఆకుల మల్లయ్యతోపాటు మరో …

Read More »

భారీ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా

ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. వచ్చే నెల 15 నుంచి డిసెంబర్ 1 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ …

Read More »

అత్యవసర సహాయం కోసం 100కు ఫోన్ చేయాలి…మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్ నగరంలో  ఈ రోజు కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించమన్నారు. విద్యుత్‌శాఖ కంట్రోల్‌రూం నెంబర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేస్తున్నామని అన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యం …

Read More »

కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు… ఎంపీ కవిత

భూపలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర టీబీజీకేఎస్ బహిరంగసభ జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, వినోద్, పసునూరి దయాకర్, సివిల్‌సైప్లె కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 2016లోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తమన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మిక వ్యతిరేకులు ఆపిన్రు. వారసత్వ ఉద్యోగాలు అంటే కోర్టుల్లో నిలవడం లేదు. కారుణ్య నియామకాల …

Read More »

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..సీఎం కేసిఆర్

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలో పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఇబ్బంది వున్నా వెంటనే స్పందించాలని …

Read More »

విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ నెంబర్స్ కి ఫోన్ చేయండి

హైదరాబాద్ లో  భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. విద్యుత్ నిలిచి పోయిన ప్రాంతాల ప్రజలు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్స్ 7382072104, 7382071574, 9490619846 నెంబర్లకు ఫోన్ చేయాలని సీఎండీ రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read More »

మహాత్మునికి ఓ చిన్నారి విలువైన నివాళి…

జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్‌-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్‌బుక్‌లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్‌ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్‌ చేసి అంటించింది.అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు …

Read More »

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

2017 సంవత్సరానికి గాను నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో అవార్డులను ప్రకటించింది. వైద్యశాస్త్రంలో అద్భుత కృషి చేసిన అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది.  కణజాల పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించింది. మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నవారిలో జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్బా, మైఖేల్ యంగ్ ఉన్నారు. మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సర్కేడియన్ రిథమ్‌ను కంట్రోల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat