Home / KSR (page 509)

KSR

రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ …

Read More »

కోదండరాం గుడ్డి వ్యతిరేక మాటలకు శ్రీధర్ దేష్పాండె సార్ లెక్కలతో సమాదానం !

ఆదిలాబాద్ ప్రాజెక్టులు-వాస్తవాలు సెప్టెంబర్ 11న అమరుల స్ఫూర్తియాత్ర సందర్భంగా జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసింది లేదు, రైతాంగానికి చుక్క నీరిచ్చింది లేదు అన్నట్లుగా వార్తాపత్రికలు ప్రచురించాయి. జిల్లాకు జీవనాధారమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బొందపెట్టి కాళేశ్వరం మొదలుపెట్టారని, అదైనా పూర్తిచేశారా అంటే అదీ లేదని దెప్పిపొడిచారు.ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు పూర్తిగా అవాస్తవమే కాదు, ఆశ్చర్యం కలిగించేవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో …

Read More »

2వేల నోటుపై చంద్రబాబు సంచలన వాఖ్యలు…?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు వేల నోటు పలుమార్లు చర్చనీయాంశమైంది. రెండు వేల నోటును రద్దు చేస్తారని ఆరంభంలోనే కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వినిపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ …

Read More »

ఆ విషయంలో దేశంలో తొలి రాష్ట్ర౦ తెలంగాణ…

వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా  వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్న ఆయన.. …

Read More »

కొడంగల్ లో దూసుకుపోతున్న యువనేత….!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గం కోడంగల్ నియోజక వర్గం .గత మూడున్నర ఏండ్లుగా నియోజక వర్గానికి ..నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా సమస్యల నిలయంగా మారుస్తున్నాడు .నిత్యం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని టీఆర్ఎస్ సర్కారు పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నాడు . ఈ …

Read More »

సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు… మంత్రి మహేందర్‌రెడ్డి

తెలంగాణ  రాష్ట్రంలోని కులవృత్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో గొల్లకురుమలకు మంత్రి మహేందర్‌రెడ్డి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కులవృత్తులను ప్రోత్సహిస్తూ.. వారి ఆదాయం పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లతో 84 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో 20,580 మందికి రూ. 25 కోట్లతో …

Read More »

టీ కాంగ్రెస్ కుంపటిలో కోమటిరెడ్డి బ్రదర్స్ చిచ్చు…!

తెలంగాణ టీ కాంగ్రెస్‌ పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కిలా ఉంది.మేరునగ పర్వతం లాంటి కేసీఆర్‌ను పడగొట్టే బాహుబలి నేనంటే నేనే అని కుమ్ములాడుకుంటున్న టీకాంగ్రెస్‌ నాయకులకు త్వరలో కోమటి రెడ్డి బ్రదర్స్ పెద్ద షాక్ ఇవ్వబోవడం ఖాయం అని ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.. టీ కాంగ్రెస్‌ సీఎల్పీ ఉపనేతకోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఆ‍యన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డిలు …

Read More »

TBGKS అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే TBGKS

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గత 58 ఏళ్లలో కార్మికుల హక్కులకు సమాధి కట్టిన యూనియన్లే మళ్లీ కొత్తగా నీతులు వల్లిస్తున్నయి . హంతకులే సంతాప సభలు పెట్టినట్లుగా కార్మికుల వారసత్వ ఉద్యోగాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా సమాధి కట్టిన నీచ నికృష్ట సంఘాలే ఇప్పుడు అమాయకులైన సింగరేణి కార్మికుల ఎదుట కన్నీళ్లు కారుస్తున్నాయి . దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా  … కత్తులు దూసిన వాళ్లే …

Read More »

పోలవరం ప్రాజెక్టు అధికార పార్టీ నేతల కు ,కాంట్రాక్టర్లకు వరం లాంటిది ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ను వచ్చే ఎన్నికల లోపు పూర్తిచేస్తాను అంటూ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న సంగతి విదితమే .పోలవరం ప్రాజెక్టు పేరిట అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే .ఇదే విషయం గురించి మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు .వాస్తవానికి …

Read More »

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat