తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. …
Read More »వైద్యులు 24గంటలు అందుబాటులో ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య …
Read More »కొత్త సెక్రటేరియట్ తప్పనిసరి.. నిపుణుల కమిటీ నివేదిక ఇదే..!!
ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సెక్రటేరియట్ కోసం కొత్త భవనం నిర్మాణమే సముచితమని నిపుణుల కమిటీ, కేబెనెట్ సబ్ కమిటీ తేల్చింది. తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇవ్వాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఇఎన్సీలతో మరొక నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పుడున్న …
Read More »ఆదర్శంగా నిలిచిన మేయర్ రామ్మోహాన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తన ఉదారతను చాటుకున్నారు. నగరంలోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ కాలనీ నివాసుతులైన సందనపల్లి ఉప్పలయ్య,పారిజాతం దంపతులకు అఖిల్,శివశరన్ లు గత ఐదేండ్లుగా మస్కల్ డి స్ట్రోపి అనే వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ బొంతు రామ్మోహాన్ సతీమణి బొంతు శ్రీదేవి మేయరు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి …
Read More »ఈ వార్త కేవలం వాట్సాప్ వాడేవాళ్లకే..!
ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు అని అడిగే బదులు ఎంత మంది వాడటం లేదంటేనే బాగుంటుందేమో ..? ఎందుకంటే అంత ఎక్కువ మంది వాట్సాప్ వాడుతున్నారు. చాలా చాలా తక్కువ మంది వాట్సాప్ కు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ వార్త వాట్సాప్ వాడేవాళ్లకు మాత్రమే. అసలు ముచ్చట ఏమిటంటే వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మాములుగా ఇంతకుముందు నోటిఫికేషన్ బార్లో టెక్ట్స్ మెసేజ్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఎంపీ సంతోష్ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలెట్టిన సంగతి విధితమే. అయితే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజా నీకం నుండి ప్రజాప్రతినిధులు వరకు అందరూ స్పందించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. దీంతో కోటికి చేరుకుంది మొక్కలు …
Read More »వాల్మీకి మూవీలో మరో యంగ్ హీరో.. ఎవరా హీరో..?
మెగాకాంపౌండ్ హీరో వరుణ్ తేజ్,అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులకు రాబోతున్న లేటెస్ట్ మూవీ వాల్నీకి. ఈ చిత్రం ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో మరో క్రేజీ హీరో ముఖ్య పాత్రలో నటించనున్నారు. అతనే నితిన్.. ఇప్పటికే ఈ చిత్రంలో నితిన్ పాత్రపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు …
Read More »ఈ నెల 7న గవర్నర్ నరసింహాన్ కు వీడ్కోలు సభ
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను బదిలీ చేసి తమిళ సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈఎస్ఎల్ నరసింహాన్ తన పదవీ బాధ్యతలు నుండి ఈ నెల పదో తారీఖున నుంచి తప్పుకోనున్నారు. అయితే ఈఎస్ఎల్ నరసింహాన్ కు ఈనెల ఏడో తారీఖున వీడ్కోలు సభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం …
Read More »లెనోవో నుండి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకర్శించుకోవడానికి ప్రతి రోజు ఏదోక కొత్త సాంకేతకతో పలు మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లెనోవో కె10 నోట్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు గురువారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4\6జీబీ ర్యామ్ ,64\128జీబీ ఇంటర్నల్ మెమరీను …
Read More »వినాయకచవితి స్పెషల్.. గ్రేటర్ వాసులకు బంఫర్ ఆఫర్
హైదరాబాద్ అంటేనే బిజీ బిజీ లైఫ్.. కనీసం తినడానికి కూడా సమయం ఉండదు. ఇక ఫ్యామిలీతో బయటకెళ్దామనుకున్నా కానీ ఆదివారం వరకో.. ఏదో సెలవు దినం వరకు కళ్లు కాయలు కాసేదాక ఎదురుచూడాలి. ఇక పండుగలు పబ్బాలు వస్తే చెప్పనక్కర్లేదు. అయితే ఇటువంటి వారికోసమే గ్రేటర్లో పలు రెస్టారెంట్లు బంఫర్ ఆఫర్ ప్రకటించాయి. అందులో భాగంగా ప్రస్తుతం వినాయక చవితిని పురస్కరించుకుని ఫోన్ కొడితే చాలు డోర్ డెలవరి సదుపాయంతో …
Read More »