Home / KSR (page 62)

KSR

వీ6 ఛానల్‌ కు బిత్తిరి సత్తి గుడ్ బై ..!!

రవి చేవెళ్ల “బిత్తిరి సత్తి”గా యావత్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. సత్తి వీ6 ఛానల్‌లో ‘తీన్మార్’ ప్రోగ్రామ్‌లో తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. అతడి హావభావాలు, ప్రవర్తనతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లాడు. ఈ క్రమంలోనే వీ6 ఛానెల్ కి బ్రాండ్ ఇమేజ్ .. బిత్తిరిసత్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. అయితే తాజాగా సత్తి వీ6 ఛానల్ కి గుడ్ బై …

Read More »

పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం… !!

పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని స్థాయిల అధికారులు సన్నద్ధంగా ఉండాలని …

Read More »

విద్యుత్ సంస్థలపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు..!!

విద్యుత్ సంస్థలపై కొంతమంది కావాలనే అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని సీఎండీ ప్రభాకర్ రావు మండిపడ్డారు. విద్యుత్ సౌధలోల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “రాష్ట్రం రాకముందు విద్యుత్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేశారు. బహుశా సమాచార లోపంతోనే అలా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు. ఏన్టీపీసీ ఎప్పుడు తక్కువకు విద్యుత్ ఇస్తానని చెప్పలేదు.3600 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్. …

Read More »

హైకోర్టు కొత్త భ‌వ‌నం..ఎక్క‌డ నిర్మించ‌నున్నారో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూత‌న భ‌వ‌నం నిర్మించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. హైకోర్టు కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బుద్వేల్ లో అధునాతన బిల్డింగ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం రెండు వారాల క్రితం హైకోర్టు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుత బిల్డింగ్ నగర నడిబొడ్డున ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, బుద్వేల్ …

Read More »

కిష‌న్‌రెడ్డిని అడ్డంగా బుక్ చేసిన కేటీఆర్‌

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇచ్చిన కౌంట‌ర్ అటాక్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీని అడ్డంగా బుక్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డాటా ఎంట్రీ, కమిటీల ఎన్నికలు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల స్థితిగతులపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కిష‌న్‌రెడ్డి అన్న మాటలతోనే ఆ పార్టీ బలమేమిటో అర్థమవుతున్నదన్నారు. …

Read More »

ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి చిదంబరం

ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీ విధించింది. 3 గంటల విచారణ తర్వాత సీబీఐ చిదంబరంను కోర్టులో హాజరుపర్చింది. చిదంబరాన్ని 5 రోజులు కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు చిదంబరాన్ని కస్టడీకి అనుమతించింది. మరోవైపు విచారణ సమయంలో అరగంటపాటు కుటుంబసభ్యులు, న్యాయవాదులతో …

Read More »

మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలి..!!

వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆలయ ఈవోలకు అందజేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలపై TSPCB రూపోందించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను మంత్రి అల్లోల ఆవిష్కరించారు. …

Read More »

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం..!!

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో మంత్రి పర్యటించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు భీమా పథకం రైతులకు భరోసాగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.జనవరి తర్వాత గోదావరి జలాలతో చెరువులన్నీ నింపుతామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని పిలుపు …

Read More »

ఆరోగ్యశ్రీ సేవలు.. మంత్రి ఈటెల చర్చలు సఫలం..!!

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్‌ జరపిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆయా ఆస్పత్రుల యాజమాన్యం, సిబ్బందితో చర్చలు జరిపారు. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు …

Read More »

థాంక్స్ సంతన్న.. మొక్క నాటిన అక్కినేని అఖిల్

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన ఛాలెంజ్ కు అపూర్వమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. అందులో వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్స్ అధినేత, అఖిల్ అక్కినేని. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో అఖిల్ అక్కినేని. తన ఇంట్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat