Home / KSR (page 65)

KSR

వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్టార్..!!

ములుగు జిల్లా:- రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తు నేడు సెలవు దినం కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో గ్రామానికి చెందిన కౌలు రైతు రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమి లో గత ఐదు సంవత్సరాలుగా ఎప్పటిలాగే ఈసారి …

Read More »

మంచు విష్ణుకు వరలక్ష్మీ పుట్టింది..!!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య విరానికా ఈ రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్నిస్వయంగా విష్ణు తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో తెలిపారు. “ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్” అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు . ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి …

Read More »

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..!!

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా …

Read More »

భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ ధోని..!!

ఆగస్టు 15 సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లడఖ్‌లోని లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ధోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నాడని సైనికాధికారులు తెలిపారు. వచ్చే నెల …

Read More »

బీజేపీ తెలంగాణ వ్యతిరేకి..!!

సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం దేశానికే తలమానికం అని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ పంప్ హౌజ్ ను మాజీ ఎంపీ వినోద్ పరిశీలించారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. బీజేపికి తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.బీజేపీ తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకి అన్నారు. కాంగ్రెస్ నాయకులు, …

Read More »

జ‌న జాత‌ర‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం..!!

ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మేడారం జాతరను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతరకు దాదాపు కోటిన్నర వరకు వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉందని… దీనికి అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. మెడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌పై గురువారం స‌చివాల‌యంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా …

Read More »

ఈ తీర్పు ఒక హెచ్చరిక.. మంత్రి ఎర్రబెల్లి

చిన్నారిపై అత్యాచారం, హత్య నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వరంగల్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే దుర్మార్గులకు తాజా తీర్పు ఒక హెచ్చరిక అని అన్నారు. భాదిత కుటుంబానికి అండగా నిలిచిన బార్ అసోసియేషన్, పోలీసులు, అధికారులను, ప్రజా సంఘాలను మంత్రి అభినందించారు.

Read More »

నో టెన్షన్.. సెల్ఫీతో పెన్షన్

పదవీ విరమణ పొందాక పింఛన్ కోసం ఏ ఒక్క ఉద్యోగి ఇబ్బంది పడొద్దు. ఉద్యోగం నుంచి వదిలిపోయే రోజే పింఛన్ మంజూరుచేసి.. రావాల్సిన పైసలన్నీ ఇవ్వాలి అని ఉద్యోగులతో సమావేశమైన సందర్భంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను.. ఆచరణలో పెట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించి సరికొత్త విధానానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినవారికి మొబైల్ ఫోన్‌లోనే సెల్ఫీతో …

Read More »

శ్రీహిత కేసులో కోర్టు తీర్పు పై కేటీఆర్ స్పందన

ఇటు తెలంగాణ అటు ఏపీ లో పెనుసంచలనం సృష్టించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన 9 నెలల చిన్నారి శ్రీహిత పై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో హన్మకొండకి చెందిన ముద్దాయి ప్రవీణ్‌ కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌ లో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్‌ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు …

Read More »

కశ్మీర్‌ లో స్థానికులతో కలిసి భోజనం చేసిన అజిత్ దోవల్..!!

మిషన్ కశ్మీర్‌లో కీలకపాత్ర పోషించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన అక్కడ స్థానికులతో కలిసి ముచ్చటించారు. సోపియాన్‌లో స్థానికులతో కలిసి నడ్డిరోడ్డుపైనే భోజనం చేశారు. అక్కడ స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు కొందరు సైనికులను కూడా కలిశారు. లోకల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులతో సమావేశమైన దోవల్… నేను ఇక్కడ పనిచేశా.. నాకు ఇక్కడి పరిస్థితులేంటో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat