సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతన్నలకు తీపికబురు అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు బంధు సాయాన్ని రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం …
Read More »మొదటి రోజే.. కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.. ఏమైందంటే..?
శనివారం కేంద్ర హోం సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం సేఫ్ జోన్గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి మాటల పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీవ్ర …
Read More »తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి బల్దియా విస్తృత ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, చారిత్రక భవనాలు, పార్కులు, తెలంగాణ అమరవీరుల స్థూపాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను అందమైన విద్యుత్ దీపాలతో జీహెచ్ఎంసీ అలంకరించింది. నగరంలోని మొత్తం 191 ప్రాంతాల్లో రూ. 74.39 లక్షల వ్యయంతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్లో 400వాట్ల సామర్థ్యం గల 217 ఫ్లడ్ లైట్లు, వెయ్యి వాట్ల …
Read More »ఇఫ్తార్ విందుకు హాజరైన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని రాజ్ భవన్ కు చేరుకోగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ …
Read More »అవతరణ దినోత్సవం..ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డీఏను 3.144 శాతం పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. దీంతో పాటు కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల జీతంతో కలిపి …
Read More »కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!
ప్రధాని మోదీ తన మంత్రి వర్గంలో అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా గురువారం ప్రమాణ స్వీకారం చేసి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అయన పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా శనివారం బాధ్యతలు …
Read More »ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. సీఎం కేసీఆర్, కేటీఆర్ షెడ్యూల్ ఇదే..!!
జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో సుమారు ఐదువేల మంది కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మొదట అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.30లకు సీఎస్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా.. …
Read More »ఔదార్యాన్ని చాటుకున్న సిఐ శ్రీనివాస్ చౌదరి ..!!
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన రెండు బాధితు కుటుంబాలకు రూ.10 వేలు అందించి.. ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచాడు. బద్దెనపల్లి గ్రామానికి చెందిన నెల రోజుల క్రితం తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి ఆశ్వీత(13)కు సిఐ శ్రీనివాస్ చౌదరి సోమవారం చిన్నారి ఇంటికి వెళ్లి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇదే …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరిక తీర్చిన సీఎం కేసీఆర్..!!
వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి తీర్చారు. సీఎం కేసీఆర్ ఆదివారం తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరుపతి లోనే బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు. తర్వాత సీఎం కేసీఆర్ దంపతులు.. …
Read More »ఎమ్మెల్సీ అబ్యార్ధిగా నవీన్ రావు..!!
ఎమ్మెల్యీల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో …
Read More »