ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నిన్న బుధవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా కొందరు నిర్మాతలు కలిశారు. డి.సురేశ్బాబు, నల్లమలుపు బుజ్జి, కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా మరికొందరు నిర్మాతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో కలిశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2014లో వచ్చిన హుదూద్ తుఫాను కారణంగా విశాఖ నగరానికి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ …
Read More »కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన …
Read More »దిల్ రాజుకు పెళ్ళి అయిందా..!
టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్నట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అప్పటి నుండి సింగిల్గా ఉన్న దిల్ రాజు కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన ఫ్యామిలీలోని 30 ఏళ్ళ అమ్మాయిని వివాహమాడారని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ పెళ్ళిలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే …
Read More »రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీ 13వ వార్డులో పాదయాత్రలో భాగంగా …
Read More »భూపాలపల్లి కలెక్టర్ కు జేజేలు
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి మహమద్ చేసిన పనికి అంతా జేజేలు పలుకుతున్నారు. ఫించన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధురాలికి అండగా నిలవడంతో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని గుర్రంపేట గ్రామానికి చెందిన అజ్మీరా మంగమ్మ(70)ఫించన్ కోసం నిన్న బుధవారం కలెక్టర్ …
Read More »జీఎస్టీ రాబడిలో తెలంగాణ టాప్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …
Read More »లంచం అడిగితే సహించం-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పట్టణ ప్రగతి కార్యక్రమం …
Read More »హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకోచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్లోని విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బుధవారం …
Read More »తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా
ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదు.! ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం.! ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదు.! ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …
Read More »