23 వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ – 2019 నిర్వాహణ పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు శ్రీ. ఐలయ్య యాదవ్ , ఆర్గనైజింగ్ కమిటీ …
Read More »అజిత్ పవార్ చాలా కాస్ట్లీ గురుజీ
ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు. గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ …
Read More »యువతికి మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు యువతికి భరోసాగా నిలిచారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అంబటి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. కొడుకున్నారు. రెండో కూతురు (21)రజిత డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రజిత గత కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతుంది. దీంతో సరిగ్గా నాలుగురోజుల కిందట తీవ్ర అస్వస్థతకు …
Read More »మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …
Read More »మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ లో కారు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. నిన్న శనివారం హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్తోన్న సమయంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామ శివారులో శనివారం రాత్రి పదకొండున్నరకు మంత్రి కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ,డ్రైవర్ పార్థసారధి …
Read More »ప్రతి ధాన్యపు గింజను కొంటాం
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని తేమలేకుండా తీసుకురావాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835,సాదారణ ధాన్యానికి రూ.1815 ధర చెల్లిస్తుందన్నారు.మధ్య …
Read More »ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాగల 24గంటల్లో..!
తన కెరీర్లో ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించాడు. ఈ మూవీలో సత్యదేవ్,ఈషా రెబ్బా,గణేష్ వెంకట్రామన్,రవివర్మ,శ్రీరామ్,ముస్కాన్ సేతి తదితరులు నటించారు. ఈ మూవీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు.. కష్టాలను చూపిస్తూనే మరోవైపు …
Read More »“సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు
టాలీవుడ్ అగ్రహీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, కన్నడ భామ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మంధాన జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.లేడీ అమితాబ్,నాటి హాటెస్ట్ బ్యూటీ విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్,అజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరోపక్క సినిమా విడుదల తేదీ …
Read More »బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడానికి అసలు కారణం ఇదేనంటా..?
మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.. నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …
Read More »“అల వైకుంఠపురములో” మరో పాట విడుదల
మెగా కాంపౌండ్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున హీరోగా ,పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ‘సామజవరగమన’, “రాములో రాముల” సంచలనం సృష్టించిన సంగతి …
Read More »