ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »“సరస్వతి తల్లి”కి అండగా ఎమ్మెల్యే అరూరి ..
పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …
Read More »దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!
టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక …
Read More »తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు ఆయనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ. ఈ నేపథ్యంలో గత పన్నెండు రోజులుగా భారీ వర్షాలతో,తీవ్రమైన వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే.. వరదలతో ,వర్షాలతో అనాధికారంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!
కేరళ వరద బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వరద బాధితుల కోసం తక్షణ సాయం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాకుండా యాబై రెండున్నర లక్షల విలువ చేసే బాలామృతం,యాబై టన్నుల పాలపోడి,ఐదు వందల టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా త్రాగునీటిని శుద్ధి చేసే రెండున్నర కోట్ల రూపాయల విలువ …
Read More »బక్రీద్ సెలవులో మార్పు లేదు..!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజం జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మాములుగా ఈనెల 22నే పండుగను జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అయితే వాస్తవానికి బక్రీద్ పండుగ ఈనెల 22నే ఉంటుందని ముందు ప్రకటించినప్పటికీ…తర్వాత దాన్ని 23కు మార్చారు. అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ 22నే జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. …
Read More »కేంద్ర మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ …
Read More »చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »కేరళ వరదల్లో చిక్కుకున్న తెలుగు హీరోయిన్..!
గత పదకొండు రోజులుగా కేరళ రాష్ట్రం వరదలతో..భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే.. తీవ్రమైన వరదలతో.. వర్షాలతో కేరళ రాష్ట్రం రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైనారు. కొన్ని వందల మంది మృత్యు వాతపడ్డారు.. ఈక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నీ మూవీతో అందరి మన్నలను పొందిన హీరోయిన్ అనన్య కేరళ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. …
Read More »