Home / rameshbabu (page 1314)

rameshbabu

కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …

Read More »

ప్రజలకు మొహం చూపించలేక ఉత్తమ్..!

ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ఉద్యమం నుంచి వచ్చారని, ప‌దవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డ‌బ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేత‌లు అలా కాద‌ని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్‌ …

Read More »

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో సీనియారిటీ …

Read More »

బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …

Read More »

గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …

Read More »

కేరళ వరద బాధితులకు అండగా గూగుల్ ..!

కేరళ రాష్ట్రంలో వరదలతో ,వర్షాలతో సతమతవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది గూగుల్ . ఈ క్రమంలో రాష్ట్రంలో భారీ వరదలు,వర్షాల కారణంగా మూడు వందలకు పైగా మృత్యు వాతపడగా.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు అని సమాచారం. ఈ క్రమంలో గూగుల్ సంస్థ బాధితులకు అండగా ఉండేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోయిన కానీ ఆఫ్ లైన్లో తాము ఉన్న స్థలాన్ని లోకేషన్ షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది …

Read More »

యూపీ సీఎం యోగీ సంచలన నిర్ణయం ..!

భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం …

Read More »

దుర్గమ్మ ఆలయంలో లైంగిక వేదింపులా ..!

ఏపీలో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దుర్గమ్మ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడిలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబందించిన పిర్యాదులు వచ్చిన చైర్మన్ గౌరంగ బాబుతొక్కి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఐదుగురు మహిళలు చర్మన్ కు పిర్యాదు చేశారని కూడా ఆమె వెల్లడించారు. వెలగపూడి శంకరబాబు అనే పాలమండలి …

Read More »

కేరళ వరద బాధితుల కోసం” గీత గోవిందం” యూనిట్ సంచలన నిర్ణయం..!

కేరళ రాష్ట్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు,వర్షాలు అల్లకల్లొలం చేస్తున్నసంగతి తెల్సిందే.. ఈ తీవ్ర వర్షాలతో దాదాపు నాలుగు వందల మంది మృత్యు వాత పడ్డారని సమాచారం. కొన్ని వేల మంది నిరాశ్రయులైనారు. ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు అండగా యావత్తు దేశమంతా ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యువహీరో ,గీత గోవిందం హీరో అయిన విజయ్ దేవరకొండ అందరి కంటే ముందు రూ ఐదు లక్షలను …

Read More »

కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!

దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat