ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »వైసీపీలోకి “చిరంజీవి”..
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ .ఆయన సమక్షంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని ఫరీద్ పేట గ్రామానికి చెందిన చేయూత సోషల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవి ఈ రోజు ఆదివారం వైసీపీలో చేరారు.గత కొన్నాళ్ళుగా పలు సేవ కార్యక్రమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్న మాజీ సీఎం తనయుడు..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ …
Read More »జగన్ కు మద్దతుగా 30ఏళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు …
Read More »కృష్ణా జిల్లా వాళ్లకు కొవ్వెక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »ఆధార్ కార్డుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనుసంధానంలో తెలంగాణ ముందంజ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సార్వత్రిక సమయంలో కురిపించిన ఆరు వందల ఎన్నికల హమీలలో ఒకటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి .అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏండ్లైన తర్వాత ఇప్పుడు వారికి నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయాలు ఇవ్వనున్నట్లు ఈ రోజు గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్ సందర్భంగా ఆమోదిస్తున్నట్లు బాబు ప్రకటించాడు.. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పన్నెండున్నర లక్షల …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »TRS-NZ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్దికి బర్త్ డే విషెష్..
ఉన్నత చదువులు..ప్రపంచమే సలాం కొట్టే స్థాయి..లగ్జరీ జీవితం.అయితేనేమి అవన్నీ తన జీవితంలో ఒక భాగం మాత్రమే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం బయలుదేరిన ఉద్యమ రథసారధి,ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బాటలో మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనే ముఖ్యమైనదని భావించి అలుపు ఎరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు.. దాదాపు స్వరాష్ట్రం సిద్ధించేవరకు ఉద్యమరథసారధి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రుద్రమ్మ …
Read More »