తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నమ్మకంతో అప్పజెప్పిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతున్నారు. ఈ క్రమంలో రైతాంగం కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ …
Read More »పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More »చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …
Read More »దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …
Read More »“ఇలా చేస్తే 2019″లో జగనే ముఖ్యమంత్రి …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ …
Read More »ఒకవైపు తన ప్రాణం పోతున్న కానీ మరోవైపు ..!
పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …
Read More »అర్దరాత్రి మందుకోసం పోలీస్ స్టేషన్లో వాటర్ బాటిల్ దొంగతనం చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు..!
ఒకపక్క ఎమ్మెల్యే ..మరో పక్క అధికారం ఉన్నదనే మదంతో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత దాడికి దిగిన సంఘటన ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శుక్రవారం రాత్రి భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్ దా మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ళ బాటిల్ ను దొంగతం చేశాడు . అయితే అదే సమయంలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని …
Read More »నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …
Read More »మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే. see also: అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి …
Read More »